India
డబ్ల్యూటీఓ నిబంధనలు ఉల్లంఘించలేదు
న్యూఢిల్లీ : ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ కు సంబంధించి తీసుకొచ్చిన నిబంధనలపై చైనా అభ్యంతరాలను మనదేశం ఖండించింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధన
Read More3 కంపెనీలకు షాక్ : చైనా పెట్టుబడులకు సర్కార్ బ్రేక్
న్యూఢిల్లీ: చైనా కంపెనీలకు షాక్ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఎఫ్డీఐ నిబంధనలు బిగ్ బాస్కెట్, ఓలా, పేటీఎం వంటి టెక్ స్టార్టప్ లను తీవ్
Read Moreమన దేశానికి వస్తానంటున్న 1,000 కంపెనీలు
కరోనాతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న ఇండియా ఈ ఆపద నుంచి కొత్త అవకాశాలను సృష్టించుకుంటోంది. ఈ వ్యాధికి పుట్టినిల్లుగా అనుమానిస్తున్న చైనా నుంచి బయటికి ర
Read Moreదేశంలో నిన్న ఒక్కరోజే 33 మంది మృతి
దేశంలో మరణాలు 600కు చేరువలో మొత్తంగా 18,539కి చేరిన కేసులు.. ఒక్కరోజే 1,235 మహారాష్ట్రలో నాలుగున్నర వేలు దాటిన కేసులు.. 232 మంది మృతి ఢిల్లీ, గుజరాత్,
Read Moreదేశంలో 17,656కు చేరిన కరోనా కేసులు.. 7 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా..
దేశంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయానికి కరోనా కేసుల సంఖ్య 17,656కు చేరినట్లు ప్రకటించింది కేంద్ర ఆరోగ్య శాఖ. అందులో 559 మంది మరణించారని,
Read Moreఇండియా కన్నా మేమే ముందున్నాం
కరోనా టెస్ట్ ల్లో వరల్డ్ రికార్డు చైనాకు దర్యాప్తు టీమ్ ను పంపిస్తాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ : కరోనా టెస్ట్ ల్లో ఇండియా కన్నా
Read Moreదేశంలో 17 వేలు దాటిన కేసులు
దేశంలో ఒక్కరోజే 1,573 మందికి వైరస్,38 మంది మృతి మహారాష్ట్రలోనే 12 మంది మృతి న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 17 వేలు దాటిపోయాయి. ఆదివారం ఒక్కరోజే 1,5
Read Moreకర్తార్పూర్ గురుద్వారా గోపురాలను బాగుచేయించండి: పాక్ను కోరిన భారత్
పాకిస్తాన్ కర్తార్పూర్ లోని సిక్కు మతస్థుల పుణ్యక్షేత్రం గురుద్వారా గోపురాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ను సదరు గోపురాలను బాగు చే
Read Moreయూఏఈకి సాయం చేసిన మన దేశం
కరోనా పేషంట్ల ట్రీట్మెంట్ కోసం హైడ్రాక్సిక్లోరోక్విన్ పంపిన ఇండియా న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమరైట్స్ (యూఏఈ)లో కరోనా పేషంట్లకు ట్రీట్మెంట్
Read More15 వేలు దాటిన కరోనా కేసులు.. 507 మంది మృతి
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం కేసుల సంఖ్య 15,712కు చేరింది. అందులో 507 మంది మరణించగా..
Read Moreలాక్డౌన్ వల్ల ఒక్క ఊరులోనే 1600 పెళ్లిళ్లు వాయిదా
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు దేశ ప్రధాని మోడీ లాక్డౌన్ ప్రకటించారు. మొదట ఈ లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. కానీ.. కరోనా దేశ
Read Moreచైనా టేకోవర్లకు చెక్..ఎఫ్ డీఐలో రూల్స్ మార్పు
న్యూఢిల్లీ: మనదేశంతో సరిహద్దు పంచు కుంటున్న దేశాలు ఇక ఇండియన్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి పొందాల్సిందే! కరోనా దెబ్బతో దేశీయ కంపె
Read Moreపోస్టల్ ఉద్యోగులకు రూ. 10 లక్షల పరిహారం
విధి నిర్వహణలో భాగంగా పోస్టల్ ఉద్యోగులు కరోనా బారిన పడి చనిపోతే వారికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించనున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. కరోనా వ్యాప్తి
Read More












