దేశంలో 17 వేలు దాటిన కేసులు

దేశంలో 17 వేలు దాటిన కేసులు

దేశంలో ఒక్కరోజే 1,573 మందికి వైరస్‌‌,38 మంది మృతి
మహారాష్ట్రలోనే 12 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 17 వేలు దాటిపోయాయి. ఆదివారం ఒక్కరోజే 1,573 మందికి వైరస్‌‌ సోకింది. మహారాష్ట్రలో 552
మందికి, గుజరాత్‌‌లో 367, రాజస్థాన్ 127, ఉత్తరప్రదేశ్‌లో 125, ఢిల్లీలో 110, తమిళనాడులో 105 మందికి పాజిటివ్‌‌వచ్చింది.
మొత్తంగా దేశవ్యాప్తంగా 17,304 కేసులు నమోదవగా.. మహారాష్ట్రలో 4,200 మందికి, ఢిల్లీలో 2,003 మందికి, గుజరాత్‌‌లో 1,743 మందికి వైరస్‌‌సోకింది. దేశవ్యాప్తంగా ఆదివారం 38 మంది చనిపోగా ఇందులో మహారాష్ట్రలో 12 మంది, గుజరాత్లో 10 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 338 మంది రికవరయ్యారు.

For More News..

ఎక్కడ చిక్కుకున్నోళ్లకు అక్కడే ఉపాధి

3 లింకులు,29 కేసులు.. క్వారంటైన్లోకి టీఆర్ఎస్ ముఖ్యనేతలు

వైరస్ బారిన వారియర్స్