Indian Navy
హ్యాట్సాఫ్ ఇండియా.. మన నేవీ మరో డేరింగ్ ఆపరేషన్
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ మరో డేరింగ్ రెస్క్యూ ఆపరేషన్ చేసింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో వాణిజ్య నౌకపై హౌతీ రెబెల్స్ దాడి చేయగా, అందులోని 21 మంది సిబ్బందిని
Read Moreబ్రహ్మోస్ క్షిపణే మన ప్రధాన ఆయుధం : హరికుమార్
బ్రహ్మోస్ క్షిపణే మన ప్రధాన ఆయుధం పాత మిసైల్స్ స్థానంలో వీటిని ఇన్స్టాల్ చేస్తాం: హరికుమార్ దేశీయంగా డెవలప్ చేస్తున్నామని ఇండియన్ నేవీ చీఫ్ వె
Read Moreవిశాఖలో పాకిస్థాన్ సబ్ మెరైన్ శిథిలాలు లభ్యం
ఇండియా పాకిస్థాన్ 1971 యుద్ధంలో మునిగి పోయిన ఓ పాకిస్తాన్ నౌకను ఇండియన్ నేవీ గుర్తించింది. విశాఖ పట్నం డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ పాకిస
Read Moreఖతార్లో 8 మంది భారతీయులకు మరణశిక్ష రద్దు..
ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఎనిమిది మాజీ నేవీ ఆఫీసర్లలో, ఏడుగురు ఇప్పటికే భారతదేశానికి తిరిగి
Read Moreపైరేట్ల నుంచి 19 మంది పాక్ నావికుల రెస్క్యూ
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ 36 గంటల్లోనే రెండు డేరింగ్ ఆపరేషన్లు చేపట్టింది. సోమాలియా సముద్రపు దొంగల నుంచి తాజాగా 19 మంది పాక్ నావికుల్ని భారత యుద్
Read Moreఇండియా అంటే ఇదీ.. సముద్రంలో19 మంది పాకిస్తానీయులను కాపాడిన మన సోల్జర్స్
ఇండియా అంటే నిత్యం విషం చిమ్మే పాకిస్తానీయులు.. ఇప్పుడు జయహో ఇండియా అంటున్నారు. నడి సముద్రంలో.. సముద్ర దొంగల చేతిలో చిక్కిన 19 మంది పాకిస్తానీయులను..
Read Moreపైరేట్ల నుంచి 17 మందిని కాపాడిన నేవీ
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ మరోసారి సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టించింది. కొచ్చి నుంచి దాదాపు 700 నాటికల్&zw
Read Moreభారత సిబ్బంది ఉన్న నౌకపై హౌతీల దాడి
రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ న్యూఢిల్లీ: ఎర్రసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ నౌకపై మిసైల్ దాడి జరిగింది. హౌతీ మిలి
Read Moreఅమెరికా నౌకపై డ్రోన్ దాడి.. ఐఎన్ఎస్ విశాఖపట్నం సాయం
గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో డ్రోన్ దాడికి గురైన అమెరికన్ కార్గో నౌకకు భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ (INS) విశాఖపట్నం సాయం చేసింది. గల్ఫ్ ఆఫ్
Read MoreINS Sandhayak: భారత నేవీ చేతికి ఐఎన్ఎస్ సంధాయక్
దేశంలో రూపొందిన అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్ భారత నౌకాదళంలో చేరింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ సంస్థ దీన
Read Moreకార్గో షిప్హైజాక్ కథ సుఖాంతం.. అసలేం జరిగిందంటే
15 మంది ఇండియన్లు సహా 21 మంది సురక్షితం గురువారం సాయంత్రం ‘ఎంవీ లిలా నార్
Read Moreసోమాలియా సముద్రపు దొంగలు : హైజాక్ అయిన షిప్ లో 15 మంది భారతీయులు..
సముద్రంలో ఓడల హైజాక్స్ పెరిగాయి.. సముద్రపు దొంగలు ఇటీవల కాలంలో తెగబడి మరీ నౌకలను ఆధీనంలోకి తీసుకుంటున్నారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. వరసగా
Read Moreనేవీ వైస్ చీఫ్గా త్రిపాఠి బాధ్యతలు
న్యూఢిల్లీ : భారత నేవీ వైస్ చీఫ్గా వైస్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఆయన పశ్చిమ నౌకాదళ
Read More












