Jammu and Kashmir

24 గంటల్లో 8 మంది టెర్రరిస్టులు హతం

మసీదులో దాక్కున్న ఇద్దర్నీ చంపేసిన సెక్యూరిటీ శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌‌లలో 8 మంది టెర్రరిస్టులు

Read More

షోఫియాన్‌ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. షోఫియాన్ జిల్లా తుర్కువాంగన్ గ్రామంలో ఇవాళ(మంగళవారం,జూన్-16) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్

Read More

బోర్డర్‌‌లో పాక్‌ కవ్వింపు చర్యలు: జవాను మృతి

సివిలియన్‌కు గాయాలు శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌ బోర్డర్‌‌లోని రజౌరీ జిల్లాలో పాకిస్తాన్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయారు. స

Read More

జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదు

హంద్వారా అమరవీరులకు రాజ్ నాథ్ నివాళి న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ లోని హంద్వారా లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు మృతి చెందటంపై ఢిపెన్స్ మినిస్టర

Read More

కశ్మీరీలు.. మారుతున్నరు

కయ్యానికి కాలుదువ్వే జమ్మూకాశ్మీర్​ కుర్రోళ్లు ఈమధ్య మైండ్​సెట్ మార్చుకుంటున్నారు. తెల్లారితే చాలు.. ఎక్కడ గొడవ దొరికిద్దా అని వాళ్లు ఎదురుచూసిన రోజుల

Read More

 జమ్ము కశ్మీర్‌ చిన్నారులు  భారతీయులే

జమ్ము కశ్మీర్‌లోని చిన్నారులంతా భారత జాతీయులేనని స్పష్టం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. వారిని వేరే రకంగా చూడకూడదని చెప్పారు. వారిన

Read More

వాళ్లలో వాళ్లే తన్నుకుంటున్న టెర్రరిస్టులు

కాశ్మీర్​లో ఐబీ రిపోర్ట్ శ్రీనగర్: ‘మీలో మీరు తన్నుకుచావడం ఆపి, మీకిచ్చిన టార్గెట్లపై దృష్టి పెట్టండి’ అంటూ పలు టెర్రరిస్టు గ్రూపులకు పైనుంచి ఆదేశాలు

Read More

కొండచరియలు విరిగిపడి నలుగురు సైనికులు మృతి

శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: నార్త్‌‌‌‌‌‌‌‌ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని లైన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ వద్ద గస్తీ కాస్తున్న నలుగురు సైనికులను

Read More

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి 44 వేల మంది కశ్మీరీ యువత

కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా కశ్మీర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీక

Read More

ట్రక్ డ్రైవర్ ని కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్ లో  ఉగ్రవాదులు  రెచ్చిపోయారు. బిజ్ బెహరా  ప్రాంతంలో ఓ ట్రక్ డ్రైవర్ ని కాల్చి చంపారు.  అంతకుముందు  సొపోర్ లోని   బస్టాండ్ లో గ్రెనేడ్   వ

Read More

జమ్మూకశ్మీర్, లడఖ్ గవర్నర్లుగా గరీశ్ చంద్ర,రాధాకృష్ణ

జమ్మూకశ్మీరు, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. వచ్చేశారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న

Read More

పాక్ భూభాగంలో చొరబడి ఉగ్రవాదుల్ని చంపుతాం

భారత్  – పాక్ ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.  పీవోకేలో ఉగ్రస్థావరాల్ని ఇండియన్ ఆర్మీ విధ్వంసం చేసింది. దీంతో భారత్ పై పాక్ అవాకులు చెవాకులు

Read More

అనంతనాగ్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు- భధ్రతా బలగాల మధ్య ఎన్ కౌంటర్ జరుగుతోంది. అనంతనాగ్ జిల్లాలోని పజల్ పొరా ప్రాంతంలో ఉదయం కాల్పులు మొదలయ్యాయి. పజల్ పొరాలో ఉగ్

Read More