Jammu and Kashmir

టీటీడీ పనితీరును మెచ్చుకున్న జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్

తిరుమలలో పరిశుభ్రత, కోవిడ్ నివారణ చర్యలు ఆకట్టుకున్నాయని జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రశంసించారు. శుక్రవారం ఉదయం శ్రీవారి నిజపాదస

Read More

ముగ్గురు బీజేపీ కార్యకర్తలను చంపిన ఉగ్రవాదులు .. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మరణించారు. కుల్గాం జిల్లాలోని వైకే పోరా ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న యువజన

Read More

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఎవరైనా భూములు కొనొచ్చు

గెజిట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసిన కేంద్రం శ్రీనగర్‌‌‌‌‌‌‌‌: జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఇకపై ఎవరైనా భూములు కొనుగోలు చేయచ్చు. ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ కేంద్రం గ

Read More

కేంద్రం జమ్ము కశ్మీర్‌ను అమ్మకానికి పెట్టింది : ఒమర్‌ అబ్దుల్లా

జమ్ముకశ్మీర్‌లో స్థానికేతరులు భూములు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి చట్టంలోని సెక్షన్‌ 17 నుండి రాష్ట్ర శాశ

Read More

కశ్మీర్ లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు అరెస్ట్

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నార

Read More

బారాముల్లా జిల్లాలో ఎన్‌కౌంట‌ర్.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌ట్టుపెట్టాయి. బారాముల్లా జిల్లా పా

Read More

క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా ప్ర‌మాణం

జ‌మ్ముక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మ‌నోజ్ సిన్హా ఈ రోజు(శుక్రవారం,ఆగస్టు-7) స్వీకారం చేశారు. జ‌మ్ముక‌శ్మీర్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గీతా మ

Read More

కరోనా ఎఫెక్ట్‌: అమర్‌‌నాథ్‌ యాత్ర క్యాన్సిల్‌

వరుసగా రెండో ఏడాది క్యాన్సిలైన యాత్ర పోయిన ఏడాది మధ్యలోనే నిలిపేసిన కేంద్రం న్యూఢిల్లీ: కరనా ఎఫెక్ట్‌ అమర్‌‌నాథ్‌ యాత్రపై కూడా పడింది. వైరస్‌ విపరీత

Read More

24 గంటల్లో 8 మంది టెర్రరిస్టులు హతం

మసీదులో దాక్కున్న ఇద్దర్నీ చంపేసిన సెక్యూరిటీ శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌‌లలో 8 మంది టెర్రరిస్టులు

Read More

షోఫియాన్‌ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఇంకా కొనసాగుతూనే ఉంది. షోఫియాన్ జిల్లా తుర్కువాంగన్ గ్రామంలో ఇవాళ(మంగళవారం,జూన్-16) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్

Read More

బోర్డర్‌‌లో పాక్‌ కవ్వింపు చర్యలు: జవాను మృతి

సివిలియన్‌కు గాయాలు శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌ బోర్డర్‌‌లోని రజౌరీ జిల్లాలో పాకిస్తాన్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయారు. స

Read More

జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదు

హంద్వారా అమరవీరులకు రాజ్ నాథ్ నివాళి న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ లోని హంద్వారా లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు మృతి చెందటంపై ఢిపెన్స్ మినిస్టర

Read More