శ్రీనగర్: నార్త్ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద గస్తీ కాస్తున్న నలుగురు సైనికులను కొండచరియలు బలితీసుకున్నాయి. కుప్వారా జిల్లాలోని టాంగ్ధర్ ఏరియా ఆర్మీ పోస్ట్లో గస్తీ కాస్తున్న నలుగురు సైనికులపై ఒక్కసారిగా మంచు పడటంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. ఇంకొకరిని కాపాడిన సైనికులు హాస్పిటల్కు తరలించారు. బందిపోరా జిల్లాలోని గుర్జ్ సెక్టార్లో డ్యూటీ చేస్తున్న ఇద్దరు సైనికులపై కొండచరియలు విరిగిపడటంతో ఒకరు మంచులో ఇరుక్కుని చనిపోగా.. మరొకరిని ప్రాణాలతో కాపాడామని అధికారులు చెప్పారు. రెండు వారాల వ్యవధిలో కొండచరియలు విరిగిపడటం ఇది మూడోసారి. ఈ మధ్య సియాచిన్లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు సైనికులు చనిపోయారు.
కొండచరియలు విరిగిపడి నలుగురు సైనికులు మృతి
- దేశం
- December 5, 2019
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు