
Karimnagar
అసెంబ్లీ సాక్షిగా 6 గ్యారంటీలు అమలు చేస్తాం : విజయరమణారావు
సుల్తానాబాద్, వెలుగు: మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ
Read Moreవారంటీ లేని గ్యారెంటీలతో ప్రజలను ఆగం చేశారు : బోయినపల్లి వినోద్కుమార్
గంగాధర, వెలుగు: కాంగ్రెస్ పార్టీ వారంటీ లేని గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను ఆగం చేసిందని, కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేశా
Read Moreబ్రహ్మోత్సవాలకు అందరూ సహకరించాలి : పొన్నం ప్రభాకర్
కరీంనగర్ సిటీ, వెలుగు: శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రాజకీయాలకతీతంగా అందరూ సహకరించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల
Read Moreకరీంనగర్ లో చిరుత సంచారం కలకలం
అడవిని వదిలి పల్లె బాట పడుతున్నాయి చిరుత పులులు. దీంతో శివారు పల్లె ప్రజలు.. ఎప్పుడు, ఏ సమయంలో చిరుత పులులు తమపై దాడి చేస్తాయోనని ప్రాణ భయంతో వణికిపోత
Read Moreకాంగ్రెస్ నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలి : బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ
Read Moreసదరం స్లాట్ బుకింగ్స్.. ఇట్ల ఓపెన్ కాగానే..అట్ల క్లోజ్!
నిమిషాల వ్యవధిలో క్లోజ్ నెలనెలా మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న దివ్యాంగులు స్లాట్స్ సంఖ్య పెంచాలని వేడుకోలు&nb
Read Moreపెద్దపల్లి జిల్లా బైపాస్కు లైన్ క్లియర్?
పదేళ్లుగా పక్కకుపెట్టిన బీఆర్ఎస్ సర్కార్ తాజాగా అధికారులతో కలిసి సర్వే చేసిన లోకల్ఎమ్మెల్యే &n
Read Moreమాజీమంత్రి మల్లారెడ్డి గన్మ్యాన్ నిర్వాకం.. సిబ్బంది వారిస్తున్నా వెపన్ తో ఆలయంలోకి ప్రవేశం
కొండగట్టు: కొండగట్టు అంజన్నను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అంతరాలయంలో స్వామి వారికి
Read Moreబీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాలని అంజన్నను మొక్కుకున్నా : మల్లారెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 50 రోజుల పాలనలో 50 రకాల వేషాలు వేసిందని విమర్శించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. 56 ఏళ్లు ఉమ్మ
Read Moreఅబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : వినోద్కుమార్
కొత్తపల్లి, వెలుగు: అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింద
Read Moreజీవో 55ను వెనక్కి తీసుకోవాలని రాపాక సాయి డిమాండ్
జగిత్యాల టౌన్, వెలుగు: వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ ఇచ్చిన జీవో 55ను వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యుడు
Read Moreవిద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి : మంత్రి దామోదర రాజనర్సింహా
జగిత్యాల, వెలుగు: సీఎస్ఆర్ నిధులతో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా పేర్కొన్నారు. శు
Read Moreఎమర్జెన్సీ పోరాటయోధుల గుర్తింపునకు కృషి : నల్లు ఇంద్రసేనారెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు: ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని స్వాతంత్రయోధులుగా గుర్తించేలా కృషి చేస్తానని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డ
Read More