Karimnagar

కాళేశ్వరంలో కేసీఆర్ ఫ్యామిలీ 80 వేల కోట్లు కొల్లగొట్టింది : తీన్మార్ మల్లన్న

పెద్లపల్లి,(రామగిరి), వెలుగు: ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్​ కుటుంబం రూ. 80 వేల కోట్లను కొల్లగొట్టింది, వాటిని కేటీఆర్​కు చెందిన ఇద్ద

Read More

బ్లడ్ క్యాన్సర్ తో చిన్నారి వెత

    ట్రీట్మెంట్ కు రూ.40లక్షలు     సాయం కోసం ఎదురుచూపులు గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకే

Read More

కరీంనగర్లో ఆశావర్కర్ల 48 గంటల ఆందోళన

కరీంనగర్ జిల్లాలో ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. జిల్లా నలుమూలల అన్ని మండలాల నుంచి తరలివచ్చిన వందలాది మంది ఆశావర్కర్లు కలెక్టరేట్ ముందు 48 గంటల ధర్నా న

Read More

కరీంనగర్ జిల్లాలో ట్రాన్స్ జెండర్ను పెళ్లి చేసుకున్న యువకుడు

కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్నాడు. జమ్మికుంటలో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ దివ్యను.. జగి

Read More

కరీంనగర పట్టణంలో అగ్నిప్రమాదం..కోటి రూపాయల నష్టం

కరీంనగర్లో  భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరీంనగర్ బైపాస్ రోడ్డు సమీపంలోని రజ్వీ చమాన్  దగ్గర  గొనె సంచుల  గోడౌన్లో అగ్ని ప్రమాదం

Read More

2 వేలు లంచం తీసుకున్నవీఆర్వోకు రెండేళ్లు జైలు

కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టాదారు పాస్​బుక్​ కోసం రూ.2వేలు లంచం తీసుకున్న కేసులో వీఆర్వోకు కరీంనగర్​ఏసీబీ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. 

Read More

భూనిర్వాసితులను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఓడిద్దాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తిమ్మాపూర్, వెలుగు: భూ నిర్వాసితులను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఓడిద్దామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ పిలుపునిచ్చారు. బహుజన రా

Read More

కరీంనగర్లో బీజేపీ బహిరంగ సభ

బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరగుతోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు

Read More

కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకునే టైమొచ్చింది: జేపీ నడ్డా

బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్గా మారి అంతరించిపోతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. చాలు దొర.. సెలవు దొర నినాదంతో జనంలోకి వెళ్

Read More

బీఆర్ఎస్కు తెలంగాణకు సంబంధం లేదు : బండి సంజయ్

గడీల పాలనను బద్దలు కొట్టేందుకే పాదయాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగిందని ప్ర

Read More

కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా..బండి సంజయ్ భావోద్వేగం

కరీంనగర్ గడ్డ తనకెంతో ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. కరీంనగర్ లో జరుగుతు

Read More

కేంద్ర నుంచి బండి సంజయ్ వేల కోట్ల నిధులు తెచ్చిన్రు : రాణి రుద్రమ

కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో బండి సంజయ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కా

Read More

ఎన్నికలు రాకముందే టీఆర్ఎస్ ఖతమైంది: అర్వింద్

ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతమైందని ఎంపీ  ధర్మపురి అరవింద్  అన్నారు. హామీల అమల్లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీకి, మ

Read More