Karimnagar
పద్మ శ్రీ భాష్యం విజయసారథి మృతికి కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: మహాకవి, సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, కరీంనగర్ కు చెందిన పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
Read Moreమోటర్ల కనెక్షన్ కట్ చేసి కరెంటు వైర్లు ఎత్కపోయిన్రు
కరీంనగర్: దొంగలు బరి తెగిస్తున్నారు. రైతులు తమ పొలాలకు నీళ్లు పారించుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు తీగలను ఎత్తుకెళ్లారు. సర్వీస్ వైరు నుంచి వ్యవసాయ మ
Read Moreప్రముఖ కవి, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి ఇకలేరు
కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పండితుడు, రచయిత, కవి, పద్మశ్రీ భాష్యం విజయ సారథి (86) కన్నుమూశారు. అర్ధరాత్రి దాటాక సుమారు ఒకటిన్నర సమయంలో తుదిశ
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
అధికారులు.. కండువా లేని కార్యకర్తలు వేములవాడ, వెలుగు : సిరిసిల్ల మినిస్టర్ కేటీఆర్ జిల్లా కావడంతో అధికారులు కండువా లేని బీఆర్ఎస్కార్యకర్తలు
Read Moreవిలీన గ్రామాల్లో తాగునీటి తిప్పలు
కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: నగరంలోని చుట్టుపక్కల గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసి పన్నుల ద్వారా రాబడిని పెంచుకుంటున్న అధికారులు ఆయా గ్రామాలకు క
Read Moreసర్పంచుల నిధులు మళ్లించడం క్రిమినల్ చర్య: జీవన్ రెడ్డి
కరీంనగర్: సర్పంచుల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులన
Read Moreపట్టపగలు చోరీ.. గంటలోనే ఛేదించిన పోలీసులు
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలంలో పట్టపగలు జరిగిన చోరీని పోలీసులు గంటలోనే ఛేదించారు. పోగొట్టుకున్న సొమ్మును బాధితుడికి భద్రంగా అందజేసి శభాష్
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం : ఎమ్మెల్సీ జీవన్రెడ్డి జగిత్యాల, వెలుగు: గ్రామాల్లోని పేద దళితులకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి అందించేందుకు గత కాంగ్రెస్
Read Moreసెస్ చైర్మన్ రేసులో చిక్కాల రామారావు ?
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేయడంతో చైర్మన్గా చిక్కాల రామారావు పేరు ప్ర
Read Moreసెస్ ఫలితాలు: వేములవాడ రూరల్లో రీకౌంటింగ్
రాజన్న సిరిసిల్ల : సెస్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ రూరల్ ఫలితాలపై గందరగోళం నెలకొంది. బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారని ఎన్నికల అధికారి మ
Read Moreమాకు తెలియకుండా నిధులు మళ్లిస్తున్నరు: సర్పంచ్
కరీంనగర్ జిల్లా చెల్పూరు గ్రామ పంచాయతీ నిధులను అధికారులు డైవర్ట్ చేశారని సర్పంచ్ మహేందర్ గౌడ్ ఆరోపించారు. డిజిటల్ కీ సహాయంతో పంచాయతీ అధికారులు సురేందర
Read Moreసీల్ లేని బ్యాలెట్ బాక్సులు.. బీజేపీ ఏజెంట్ల ఆందోళన
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని సెస్ ఎన్నికల కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామ బ్యాలెట్ బాక్స్లు సీల్ లేకుండా ఉన్నాయని
Read Moreపోలీసుల ఎదుట లొంగిపోయిన మల్లేశం హత్య కేసు నిందితులు
సిద్దిపేట : చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం హత్య కేసులో నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. చేర్యాల మండలం గుర్జకుంట ఉప సర్పంచ్ నంగి సత్యనారాయణ, నవీన్
Read More












