KCR
టమాటా @200..సర్కార్ సైలెంట్
సబ్సిడీపై అమ్ముతున్న పక్క రాష్ట్రాలు ఏపీలో రూ. 50.. తమిళనాడులో రూ. 60 మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి చర్యల్లేవ్ ధరలపై రివ్యూ చేయని స
Read Moreభేటీకే పీఛే!.. అఖిలేశ్ హైదరాబాద్ ఎందుకొచ్చారు?
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆకస్మిక పర్యటన ఆసక్తికరంగా మారింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ప్రత్యేక విమానంలో బేగంప
Read Moreఅంతిమ వీడ్కోలులో వివక్ష!
మనం చేసే పనులను బట్టి మన అంతిమ యాత్ర ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆత్మగౌరవంతో దహన సంస్కారాలు జరగాలని చాలా మంది కోరుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే అంతిమ వీ
Read Moreతెలంగాణలో సామాజిక సమీకరణం అవసరం లేదా?
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం రంకెలు వేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ‘సూటి రాజకీయాల’ కన్నా, కుట్రలు, కుహనాలు ఎక్కువవు
Read Moreఅడవిబిడ్డలను అన్నదాతలుగా మార్చాం : మంత్రి హరీష్ రావు
ఈ ఘనత కేసీఆర్దే భద్రాద్రి జిల్లాలోనే అత్యధిక పోడు పట్టాలు.. ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ
Read Moreఇక నుంచి టీ–డయాగ్నోస్టిక్స్లో 134 టెస్టులు.. ప్రారంభించనున్న మంత్రి హరీశ్
రాష్ట్రంలో టీ–డయాగ్నోస్టిక్స్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటివరకు టీ–డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగ
Read Moreకాంగ్రెస్ వస్తే రైతు బంధు రూ.15 వేలు.. కౌలు రైతుకు 12 వేలు: రేవంత్ రెడ్డి
రైతులకు రైతు బంధు పథకం కింద 15 వేలు, కౌలు రైతు లకు 12 వేలు ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 30వ తేదీ శుక్రవారం ఖమ్మంలో డీసీసీ సమావ
Read Moreధరణి వల్లే రైతుబంధు, రైతుబీమా : కేసీఆర్
ధరణి వల్లే రైతుబంధు, రైతుబీమా వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలు ధరణి తీసేస్తామంటూ అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ధరణి తీసేస్
Read Moreనా గిరిజన ప్రజలకు పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టం: మంత్రి సత్యవతి
మహబూబాబాద్ జిల్లాలో 24 వేల 108 గిరిజనులకు 64 వేల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జూన్ 30వ
Read Moreకౌన్ బనేగా తెలంగాణ సీఎం?
కౌన్ బనేగా సీఎం?’ ఇదీ తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల్లో, బయటా జరుగుతున్న చర్చ. ‘ఆలు లేదు, చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం&r
Read Moreసాయిచంద్ కు నివాళులర్పిస్తూ.. సీఎం కేసీఆర్ భావోద్వేగం
తెలంగాణ ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. జూన్ 29వ తేదీ గురువారం గురంగాడాలోని సాయిచంద్ ఇంటికి వెళ్లిన సీఎం.. కుటుంబసభ
Read Moreకాంగ్రెస్ను అడ్డుకునేందుకు.. బీఆర్ఎస్, బీజేపీ కుట్ర: అద్దంకి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రచేస్తున్నాయని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ప్రధాని మో
Read Moreబీసీలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర.. బీసీ సంఘం నేతల ఆగ్రహం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నాడని...బీసీ బంధు పేరుతో బీసీల మధ్య చిచ్చుపెడుతున్నాడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన
Read More












