KCR

సీఎంఆర్..  గోల్ మాల్.. రూ.77 కోట్ల బియ్యం పక్కదారి

మెదక్ (శివ్వంపేట), వెలుగు: మెదక్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగింది. దాదాపు రూ.77 కోట్ల బియ్యం పక్కదారి

Read More

నిర్మల్​ - ఖానాపూర్​ హైవేలో 7 ఎనిమల్​ అండర్​ పాస్​లు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి నిర్మిస్తున్న ఎన్​హెచ్​ 61లో ఏడు అండర్​పాస్​లు రానున్నాయి. హైవేపై అటవీ జంతువుల ప్రమాదాలను నివారించే

Read More

కోనో కార్పస్​  మొక్కలను తొలగించాలి : మిర్యాల ప్రకాశ్, చిట్యాల

ఆరోగ్యానికి హాని కలిగించే కోనో కార్పస్ మొక్కలను ప్రభుత్వం తొలగించాలి. ఆ మొక్క నుంచి పొంచి ఉన్న హాని, ముప్పును ముందస్తుగా గుర్తించకపోవడం, హరితహారం కార్

Read More

సామాజిక శాస్త్రాలూ అవసరమే : ఐ. ప్రసాదరావు, సోషల్​ ఎనలిస్ట్

ప్రపంచం ఈరోజు ఇలా ఉండటానికి కారణం అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలు. ఒక సమాజం లేదా దేశం ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి సాధించాలంటే సామాజి

Read More

బహుజనులపై అణచివేత  ఇంకెన్నాళ్లు? : కూరపాటి వెంకటనారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్

గత ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలన్నింటినీ పాతర పెట్టి సామాజిక న్యాయం ఉనికి లేకుండా చేయడమే గాక ఈ వర్గాల సంక్షేమాన్ని నిర్లక

Read More

ఇంకో 700 మెడికల్ సీట్లు!.. ఈ ఏడాది యాడ్ అయ్యే ఛాన్స్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

వామపక్షాలే దేశానికి రక్ష.. కమ్యూనిస్ట్ ల ఐక్యత చారిత్రక అవసరం

హైదరాబాద్, వెలుగు : వామపక్షాలే దేశానికి రక్ష అని సీపీఎం, సీపీఐ జనరల్  సెక్రటరీలు  సీతారాం ఏచూరి, డి.రాజా అన్నారు. కమ్యూనిస్టుల ఐక్యత చారిత్ర

Read More

గతేడాది పెట్టిన స్కీంలు, నిధులు వదిలేయాలని డిపార్ట్ మెంట్లకు సర్కారు సూచనలు

హైదరాబాద్, వెలుగు :  ‘‘పోయిన ఏడాదికి సంబంధించి ఏదీ ముట్టుకోవద్దు.  అంతా ఈ ఆర్థిక సంవత్సరాన్ని మాత్రమే లెక్కలకు తీసుకోవాలె”

Read More

టీచర్​ ఎమ్మెల్సీలు, సంఘాలు  ఏం చేస్తున్నట్టు? : పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాల్సిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అసలు సమస్యలే లేవు అన్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు పట్ల సమస్త ఉపాధ్య

Read More

సింగరేణిపై రాష్ట్ర సర్కారు తప్పుదోవ పట్టిస్తున్నది

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్​ని కేంద్ర ప్రభుత్వం అమ్మలేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఖండిస్తూ ట్వీట

Read More

10th పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. బండి సంజయ్ ఫోన్ మిస్సింగ్

రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితునిగా ఆరోపనలు ఎదుర్కొంటున్నారు బీజే

Read More

ఐదోసారి..ప్రధాని ప్రోగ్రామ్​కు కేసీఆర్​ మళ్లా దూరం

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్​వరుసగా ఐదోసారి డుమ్మా కొట్టారు. ప్రగతి భవన్​లోనే ఉండి కూడా ప్రధానికి స్వాగతం పలిక

Read More

పదో తరగతి పేపర్ లీకేజీలో ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థికి ఊరట

పదో తరగతి హిందీ పరీక్షా పత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి ఊరట లభించింది. ఏప్రిల్ 10 నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేందుకు తెలంగ

Read More