KCR
బీజేపీని చేరువ చేయాలని మోర్చాలకు దిశానిర్దేశం
ఐదు రాష్ట్రాల మోర్చా లీడర్లతో పార్టీ అగ్రనేతల భేటీలు మోడీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని
Read Moreఓఆర్ఆర్ టెండర్ అంతా రహస్యం!.. అవినీతి ఆరోపణలపై నోరుమెదపని రాష్ట్ర సర్కారు
ఓఆర్ఆర్ టెండర్ అంతా రహస్యం! అవినీతి ఆరోపణలపై నోరు
Read Moreకర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్లో భయం : రేవంత్ రెడ్డి
కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్లో భయం మేమిచ్చిన హామీలను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నడు: రేవంత్ కేసీఆర్ ఎన్ని చె
Read Moreకొన్ని ప్రభుత్వాలు రాష్ట్రంలో ఒకలా.. దేశంలో ఇంకోలా వ్యవహరిస్తున్నాయి: తమిళిసై
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి, గవర్నర్లు రాజకీయేతర వ్యక్తులని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ‘‘తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్ర
Read Moreసెక్రటేరియెట్లో సీఎం కాన్ఫరెన్ఫ్.. ఇరుకుగా కూర్చున్న ఆఫీసర్లు
టెంపరరీగా అప్పటికప్పుడు కొందరికి చైర్లు.. మరికొందరు బయటే అసౌకర్యంగానే కొనసాగిన మీటింగ్ హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్లో
Read Moreదశాబ్ది ఉత్సవాలు సెక్రటేరియెట్ నుంచి షురూ... రూ.105 కోట్లు కేటాయించినం : సీఎం కేసీఆర్
తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా వేడుకలుండాలి 21 రోజులు పండుగలా నిర్వహించాలి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం రోహిణి కార్తె ప్రారంభంలోనే వరి నా
Read Moreకల్వకుంట్ల అయినా మరెవరైనా రండి.. చర్చకు మేము రెడీ : రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో 14 అసెంబ్లీ.. 2 లోక్ సభ స్థానాలలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చ పెడదాం.. కల్వకుంట్ల అయినా మరెవరైనా రమ్మనండి.. మేము రెడీ అంటూ సవాల్ విసిర
Read Moreమోదీపై విమర్శలు చేస్తే అభాసుపాలవుతారు: ఎంపీ లక్ష్మణ్
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. పార్లమెం
Read Moreతాండూరు నుంచి పోటీ చేసి గెలుస్తా.. కేసీఆర్ నాకే టికెట్ ఇస్తారు : పట్నం మహేందర్ రెడ్డి
వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక గుర్తు పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారందరని
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దశాబ్ది ఉత్సవాల టాస్క్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దశాబ్ది ఉత్సవాల టాస్క్! ఎన్నికల టీంలో ఉండేదెవరో తేల్చేది ఈ 21 రోజులే ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా టికెట్ కట్
Read Moreకేసీఆర్ ను ఇంటికి పంపండి. . .దళిత బంధు పేరుతో రాజకీయాలు
జగిత్యాలలో ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి నదిమ్ జావెద్ పర్యటించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వెళ్లిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికా
Read Moreతెలంగాణను ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చిండు.. తాలిబన్ల నాయకుడు కేసీఅర్ : షర్మిల
సీఎం కేసీఆర్ తెలంగాణను ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చారని, తాలిబన్ల నాయకుడు కేసీఆర్ అని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో తాలిబన్ల రాజ్యం న
Read Moreదక్షిణ భారతదేశ ధాన్యాగారం తెలంగాణ...కల నిజమైంది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందని మ
Read More












