KCR
అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి : రేవంత్ రెడ్డి
అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్
Read Moreపేపర్ లీకేజీపై మంత్రులు ఎందుకు మాట్లాడరు?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కవితకు లిక్కర్ స్కాంపై ఈడీ నోటీసులు ఇస్తే.. మంత్రులంతా మాట్లాడిండ్రు.. మరి పేపర్ లీకేజీపై ఎందుకు మాట్లాడ్డం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC
Read MoreTSPSC పేపర్ లీకేజీనా ? హానీ ట్రాపా? హ్యాకింగా : రేవంత్
టీఎస్ పీఎస్సీ(TSPSC) ఎగ్జామ్ పేపర్ లీక్ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ లో
Read Moreపేపర్ లీకేజీపై కేసీఆర్ మాట్లాడరా: ఆర్ఎస్ ప్రవీణ్
టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారం సంచనంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. పేపర్ ల
Read Moreఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు
ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటునాటు పాటకు అవార్డును అందుకున్న‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి
Read Moreకాంగ్రెస్ మీద కక్ష సాధించాలనే రాజకీయాల్లోకి వచ్చా : ఎర్రబెల్లి
కేసీఆర్ తర్వాత నేనే సీనియర్ కాంగ్రెస్ మీద కక్ష సాధించాలనే రాజకీయాల్లోకి వచ్చా ఆ పార్టీని నాశనం చేయాలనే టీడీపీలో చేరా ప
Read Moreగృహలక్ష్మికి ఎక్కువ రూల్స్ వద్దు!
హైదరాబాద్, వెలుగు: సొంత జాగాలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన గృహలక్ష్మి స్కీమ్ లో ఎక్కువ రూల్స్ పెట్టొద్దని మంత్రులతో సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది.
Read Moreకవిత ఏ తప్పుచేయలే కాబట్టే చిరునవ్వుతో తిరిగొచ్చింది: మంత్రి తలసాని
దేశంలో ప్రతిపక్షం ఉండొద్దు అనే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. దేశంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న
Read Moreసీఎం కేసీఆర్తో కవిత భేటీ
సీఎం కేసీఆర్ తో ప్రగతిభవన్ లో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. మార్చి 11న జరిగిన ఈడీ విచారణపై ఆమె కేసీఆర్ తో చర్చిస్తున్నారు. ఈ భేటీలో మంత్రి హరీష్
Read Moreటీచర్లను డబ్బులతో కొనాలని కేసీఆర్ చూస్తుండు : వివేక్ వెంకటస్వామి
అవినీతి చేసి సంపాదించిన డబ్బును సీఎం కేసీఆర్ ఎన్నికలు కోసం ఖర్చు చేస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. టీచర్స్ ఎ
Read Moreకల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని ఆస్తులు పెంచుకుంది : వివేక్ వెంకటస్వామి
ప్రెస్మీట్లో మంత్రి కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇది తెలంగాణ సంస్కారం కాదని, అమెర
Read Moreఅధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ సర్వే చేయిస్తాం: జైరాం రమేష్
తెలంగాణలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ..వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.
Read Moreధనవంతుల కోసమే ధరణి పోర్టల్ : రేవంత్ రెడ్డి
తెలంగాణలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరణి సమస్య పరిష్కరిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 2023
Read More












