KCR
ప్రజాస్వామ్య తెలంగాణ కోసం కొట్లాట కొనసాగాలె..
ఏడు దశాబ్దాల తన్లాట, ఎందరో బిడ్డల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పెట్టుకున్న ఆశల్లో ఒక్కటి కూడా తీరలేదు. కేసీఆర్ పరిపాలన సీమాంధ్ర
Read Moreసింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
సింగరేణికి చెందిన భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్న కార్మికులు, కార్మికేతరులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ స్థలాలను రెగ్యులరైజ్ చేస
Read Moreకేసీఆర్ ఔదార్యాన్ని మెచ్చుకోవాలి : AP అసెంబ్లీలో జగన్
ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య డైలాగ్ వార్ నడిచింది. జగన్ వయసు తన రాజకీయ అనుభవం అంత మాత్రమే అన్నారు టీడీపీ అధినేత
Read Moreమార్పుకోసం సర్కారు మూడు పాలసీలు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో గుణాత్మక పాలన సాధించేందుకు మూడు విధానాలను అనుసరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ‘తెలంగాణ రూరల్ పాలసీ, తెలం
Read More18 మంది తహసీల్దార్లను తప్పించిన ప్రభుత్వం…
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మర్క్ టూ రూల్ నోటీసులు ఇచ్చిన తహశీల్దార్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్ కమిషనర్ విధుల్లో ఉ
Read Moreఉద్యమకారులైన దళితులను కేసీఆర్ మోసం చేశారు : వివేక్ వెంకటస్వామి
ఖమ్మం : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళితులను కేసీఆర్ మోసం చేసారని అన్నారు మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి. నేలకొండపల్లి (మం) చెరువు మాధారంలో
Read MoreCongress Senior Leader Shabbir Ali, All should Fight Together To Teach A Lesson For KCR
Congress Senior Leader Shabbir Ali, All should Fight Together To Teach A Lesson For KCR
Read Moreఅసెంబ్లీ, ఎర్రమంజిల్ హైదరాబాద్ చరిత్రకు ఆనవాళ్లు : రామచంద్రయ్య
హైదరాబాద్ : అసెంబ్లీ, ఎర్రమంజిల్ భవనాలు హైదరాబాద్ చరిత్రకు ఆనవాళ్లన్నారు సోషల్ సైంటిస్ట్ రామచంద్రయ్య, వాటిని కాపాడుకుంటేనే హైదరాబాద్ విశిష్టత నిలుస్త
Read Moreఅధికారంలో లేకపోయినా అభివృద్ధి చేస్తా: జగ్గారెడ్డి
గత నాలుగు సంవత్సరాలుగా సంగారెడ్డి నియోజకవర్గం అన్యాయానికి గురవుతుందని అన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శనివారం సంగారెడ్డిలో జరిగిన పు
Read Moreపనికిరాని భూములిచ్చి కేసీఆర్ అవమానపరిచారు : లక్ష్మణ్
హైదరాబాద్: దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని సీరియస్ అయ్యారు BJP రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్త
Read Moreసచివాలయం ఖర్చుతో పేదలకు ఇల్లు కట్టించండి : రాజాసింగ్
నిజాం రాజ్యం ఎలా ఉండేదో టీఆర్ఎస్ మరచి పోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. చార్మినార్ పేరు చెబితే నిజాం పేరు చెప్తారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Moreఇంటర్ విద్యార్థుల మరణాలు కేసీఆర్ కు పట్టవు : బండి సంజయ్
ఢిల్లీ : సీఎం కేసీఆర్ విద్యను వ్యాపార దృక్పథంతోనే చూస్తారన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని
Read Moreపోడుకు సై అన్నట్టా.. నై అన్నట్టా.. తెలియకనే అడవిలో అలజడి
అట్లన్నరు పోడు భూముల సమస్యల పరిష్కారం మన చేతుల్లో ఉంటది. నేనే వచ్చి కూర్చుంటా. గిరిజన జిల్లాలకు ఆఫీసర్లను వెంటపెట్టుకొని వస్తా. పోడు భూముల లొల్లి ఎక్క
Read More












