KCR
KCRతో ఎమ్మెల్యే వనమా భేటీ : TRSలో చేరికకు సిద్ధం
సిద్ధిపేట : ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి KCR తో కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు భేటీ అయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గ
Read Moreనేడే కేసీఆర్ శంఖారావం
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం లోక్ సభ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం (ఎల్ ఎండీ) సమీపంలో ఉన్న స్పోర్ట్స్
Read Moreకేసీఆర్ మాస్టర్ ప్లాన్స్ : ఆ ఐదు సీట్లు గెలిచితీరాల్సిందే
16 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తోంది గులాబీ పార్టీ. ఐతే 6 పార్లమెంటరీ నియోజక వర్గాల్లో పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది TRS.
Read Moreరేపు కరీంనగర్ లో కేసీఆర్ సభ : సంకీర్ణ రాజకీయాలపై ప్రకటన
రేపు సాయంత్రం కరీంనగర్ సభతో TRS లోక్ సభ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సభ ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. పార్లమ
Read Moreనియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా
ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరుతున్నారు. ఇందుకు గాను.. నియోజక వర్గ ప్రజలకు తాను పార్టీ మారుతుందన్నందుకు వివరణ ఇచ్చుకున్న
Read Moreటీఆర్ఎస్ లోకి మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
కాంగ్రెస్ పార్టీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. కారు సీట్లో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఎల్బీ
Read Moreగొర్రెల పంపిణీ పథకంలో 600 యూనిట్ల గోల్ మాల్
గొల్లకురుమల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం దళారుల చేతి వాటంతో పక్కదారి పడుతోంది . కొందరు ఆఫీసర్లు, దళారులు కుమ్మక్కై యూనిట్లకు
Read Moreకార్తీక్ రెడ్డికి చేవెళ్ల టీఆర్ఎస్ MP టికెట్!
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి సమావేశం అయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది.
Read MoreCM KCR తో సబితా ఇంద్రారెడ్డి భేటీ
త్వరలో టీఆర్ఎస్ లోకి సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ ను కలిసిన తర్వాత మా నిర్ణయం సరైనదే అనిపించింది: కార్తీక్ రెడ్డి హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల ముందు
Read Moreకేసీఆర్ నాయకత్వం దేశానికి ఆదర్శం: కేటీఆర్
కేసీఆర్ నాయకత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. రంగారెడ్డి జిల్లా నిజాంసాగర్లో జరుగుతున్న జహీరాబాద్ నియోజక
Read Moreకేసీఆర్: 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే
కరీంనగర్ నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో.. లోక్ సభ ఎన
Read Moreఏపీలో ఎన్నికలు కేసీఆర్, టీడీపీ మధ్యే: చంద్రబాబు
ఏపీలో జరగనున్న ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ టీడీపీయే తప్ప జగన్ వర్సెస్ టీడీపీ కాదు. ‘జగన్ ఫెయిలయ్యాడు. నేనే రంగంలో దిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ’ అని కేస
Read More












