
kerala
మోడీ నీతి ఆయోగ్ మీటింగ్ కు.. హాజరుకాని సీఎంలు వీరే
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన.. 2023, మే 27వ తేదీ శనివారం జరుగుతున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి దేశంలోని తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమ
Read Moreఆలస్యంగా రుతు పవనాలు : మే నెలంతా మండే ఎండలే..
ఈ ఏడాది కేరళలో రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యం కావచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా దక్షిణాది రాష్ట్రాలకు జూన్ 1 నుంచి రుతుపవనాల
Read Moreప్యాంటులో పేలిన ఫోన్ ... బట్టలకు అంటుకున్న మంటలు
ఫోన్లు పేలుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ యువకుడి ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ సడెన్ గా పేలింది. అతడు వేసు
Read Moreపడవ ప్రమాదం పెను విషాదం . .విచారం వ్యక్తం చేసిన జనసేనాని
కేరళలో జరిగిన బోటు ప్రమాదం విచారం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా తువల్ తీరం బీచ్ సమీపంలో హౌస్ బోట
Read Moreలైఫ్ జాకెట్లు లేవు, సేఫ్టీ సర్టిఫికేట్ లేదు.. బోటు బోల్తాకు కారణాలు అవేనా..
కేరళలో మలప్పురం జిల్లాలో జరిగిన బోటు బోల్తా ఘటనలో మహిళలు, పిల్లలతో సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటను ప్రధానంగా 'అధిక రద్దీ' కారణమన
Read Moreమలప్పురంలో పడవ బోల్తా 22కు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా
కేరళలోని మలప్పురం జిల్లాలోని బీచ్ సమీపంలో మే 7న సాయంత్రం డబుల్ డెక్కర్ పడవ బోల్తా పడి మునిగిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరుకున్నట్టు అధికారులు తెలిప
Read Moreదమ్మున్న దక్షిణాది... జీడీపీలో 30 శాతం వాటా
న్యూఢిల్లీ: మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా దూసుకెళ్తున్నాయి. వీటి తలసరి ఆదాయం భారీగా పెరుగుతోంది. అప్పులు తక్కువగా ఉన్నాయి.
Read Moreటూరిస్ట్ పడవ బోల్తా..11 మంది మృతి
కేరళ రాష్ట్రంలో విషాదం సంఘటన చోటు చేసుకుంది. మలప్పురం జిల్లాలో పర్యాటకుల పడవ బోల్తా పడి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మందికి పైగా గ
Read Moreకేరళలోని పాలక్కడ్ లో సైలెంట్ వ్యాలీ ఉద్యమం
సైలెంట్ వ్యాలీ ఉద్యమం కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో జల విద్యుత్ కేంద్రాన్ని స్థాపనకు ప్రభుత్వం ప్రయత్నించడం ఇందుకు కారణం. సై
Read Moreఇండియన్ నేవీలో 227 పోస్టులు
కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ 227 పోస్టుల ప్రవేశాల కోసం ఇండియన్ నేవీ ప్రక&zw
Read Moreది కేరళ స్టోరీ ధియేటర్ల దగ్గర ఆందోళనలు.. పోలీస్ సెక్యూరిటీలో సినిమా ప్రదర్శనలు
ఎన్నో వివాదాల నడుమ మే 5న "ది కేరళ స్టోరీ" ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో సినిమాని నిలిపివేయాలని నిరసనలు జరుగుతున్న
Read Moreవందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి... కిటికీ అద్దాలు ధ్వంసం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై దుండగులు మరోసారి రాళ్ల దాడి చేశారు. కేరళలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింద
Read Moreమదిని దోచే మంకులం
దట్టమైన అడవులతో నిండిన ఎత్తైన కొండలు, వాటి మధ్య నుంచి పారే జలపాతాల సోయగాలు చూడాలంటే కేరళలో మంకులం అనే ఊరికి వెళ్లాల్సిందే. అక్కడ గలగల పారే సెలయేటి చప్
Read More