kerala

అదృష్టమంటే వీళ్లదే.. లాటరీ తగిలి రూ.10 కోట్ల జాక్‌పాట్‌ కొట్టేశారు

అదృష్టమంటే నిజంగా వీళ్లదేనని చెప్పాలి. 11 మంది కలిసి రూ. 250 పెట్టి టికెట్ కొంటే ఏకంగా రూ. 10 కోట్ల లాటరీ తగిలింది.  ఈ ఘటన కేరళలో జరిగింది. వివరా

Read More

పెట్రోల్ ధరల్లో టాప్ 3లో తెలంగాణ.. ఫస్ట్​ప్లేస్​లో ఏపీ

న్యూఢిల్లీ, వెలుగు:  పెట్రోల్ ధరల్లో తెలంగాణ దేశంలోనే టాప్​3 ప్లేస్ లో ఉందని కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, లీట

Read More

ఇయ్యాల పుత్తుపల్లిలో చాందీ అంత్యక్రియలు

తిరువనంతపురం: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ(79) పార్థివ దేహాన్ని అధికారులు తిరువ‌నంత‌పురం నుంచి  కొట్టాయంకు తీసుకెళ

Read More

ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఉమెన్ చాందీ : నరేంద్ర మోదీ

కాంగ్రెస్ నేత, కేరళ మాజీ సీఎం ఉమెన్  చాందీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.  ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక

Read More

భారత క్రికెట్‌లో విషాదం.. గుండెపోటుతో మాజీ ఆటగాడు మృతి

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేరళ మాజీ కెప్టెన్‌, కెసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు కె జయరామన్(67) గుండెపోటుతో కన్నుమూశారు. కొ

Read More

పెప్పర్ స్ర్పే కొట్టి రూ. 7 లక్షల దోపిడీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఏటీఎం మెషీన్‌‌‌‌‌‌‌‌లో క్యాష్‌‌&

Read More

డిపాజిట్ చేస్తుండగా చోరీ..రూ. 7 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు దొరికారు

హైదరాబాద్ హిమాయత్ నగర్ ఏటీఎం చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను  అరెస్ట్ చేశారు. నిందితులతో పాటు..బాధితుడు కేరళ

Read More

ప్రొఫెసర్​ చేయి నరికిన్రు.. కటకటాల పాలయ్యిర్రు

కేరళలో 2010లో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్​ చేయి నరికిన కేసులో దోషులుగా దేలిన ఆరుగురిలో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ ఆ రాష్ట్రంలోని ఎన్​ఐఏ కోర్టు జుల

Read More

అంబులెన్స్ ను ఢీ కొట్టిన మంత్రి కాన్వాయ్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి కాన్వాయ్‌.. ఓ అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ వ్యాన్‌ బోల్తా కొట్టడంతో.. ముగ్గ

Read More

జర్నలిస్టులపై కేరళ హైకోర్టు కీలక తీర్పు​

విచారణ పేరుతో జర్నలిస్టుల ఫోన్లు సీజ్​చేయడానికి వీల్లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలోని నాలుగో స్తంభంలో భాగమని తెలిపిం

Read More

మోదీ టూర్‌‌లో కేసీఆర్‌‌ పాల్గొనాలి: లక్ష్మణ్​

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ వరంగల్‌ టూర్‌‌లో కేసీఆర్‌‌ పాల్గొనాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు.

Read More

భారీ నుంచి అతి భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సారి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించాయ

Read More

కేరళను ముంచెత్తిన వాన

ఒకరు మృతి.. మరొకరు గల్లంతు  12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ స్కూళ్లు, కాలేజీలు బంద్  తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి

Read More