kerala
ఇండియన్ నేవీలో 227 పోస్టులు
కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ 227 పోస్టుల ప్రవేశాల కోసం ఇండియన్ నేవీ ప్రక&zw
Read Moreది కేరళ స్టోరీ ధియేటర్ల దగ్గర ఆందోళనలు.. పోలీస్ సెక్యూరిటీలో సినిమా ప్రదర్శనలు
ఎన్నో వివాదాల నడుమ మే 5న "ది కేరళ స్టోరీ" ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో సినిమాని నిలిపివేయాలని నిరసనలు జరుగుతున్న
Read Moreవందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి... కిటికీ అద్దాలు ధ్వంసం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై దుండగులు మరోసారి రాళ్ల దాడి చేశారు. కేరళలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింద
Read Moreమదిని దోచే మంకులం
దట్టమైన అడవులతో నిండిన ఎత్తైన కొండలు, వాటి మధ్య నుంచి పారే జలపాతాల సోయగాలు చూడాలంటే కేరళలో మంకులం అనే ఊరికి వెళ్లాల్సిందే. అక్కడ గలగల పారే సెలయేటి చప్
Read Moreఫోన్ పేలుడు ఘటన.. బాలిక మృతిపై స్పందించిన షావోమీ
కేరళలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆదిత్యశ్రీ ఏప్రిల్ 25 న ఫోన్ పేలి మృతి చెందిన విషయం విదితమే. కాగా పేలిన మొబైల్ రెడ్మీనే అని పలు నివేదికలు
Read Moreసూడాన్ నుంచి 530 మంది తరలింపు
న్యూఢిల్లీ: పారామిటలరీ మధ్య పోరుతో అంతర్యుద్ధంలో చిక్కుకున్న సూడాన్ నుంచి ఇండియన్లను తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం కేంద్రం ‘ఆపరేషన
Read Moreకేరళలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన మోడీ
తిరువనంతపురం: కేరళలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. రైలులోని ఓ కోచ్ లో ప
Read Moreవీడియో చూస్తుండగా పేలిన సెల్ ఫోన్.. చిన్నారి మృతి
సెల్ ఫోన్.. ఇంట్లో పిల్లలు మారం చేస్తున్నా.. అన్నం తినకపోయినా.. గొడవ చేస్తున్నా.. చేతిలో సెల్ ఫోన్ పెట్టి హాయిగా పని చేసుకంటున్నారు పేరంట్స్. మొబైల్ ఫ
Read Moreమోడీతో ఉన్ని ముకుందన్ భేటీ..ఎమోషనల్ పోస్ట్
కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కలిశారు. పీఎంతో ప్రత్యేకంగా భేటీ అయిన ముకుందన్....ఈ విషయంపై ట్వ
Read Moreయువత సహకారంతో గెలుస్తం.. పినరయి సర్కార్ పై విమర్శలు
యువత సహకారంతో కేరళలో గెలుస్తం రెండు రోజుల పర్యటన కోసం కేరళ చేరుకున్న ప్రధాని పినరయి సర్కారు యువతను పట్టించుకోవట్లేదని విమర్శ ప్రభుత్వ ఉద్యోగా
Read Moreకేరళలో వాటర్ మెట్రో.. ఇయ్యాల ప్రారంభించనున్న మోడీ
దేశంలోనే కాదు.. దక్షిణ ఆసియాలోనే తొలి ‘వాటర్ మెట్రో’ కేరళ వాసులకు సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. కొచిలో ఏర్పాటు చేసిన వాటర్ మెట్రో
Read Moreదేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొద్దున 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న
Read Moreవేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న చిట్ఫండ్సంస్థలు
అధిక వడ్డీ ఆశ చూపి చిట్టీ డబ్బులను డిపాజిట్స్ రూపంలో తీసుకుని ఆ డబ్బును ఇతర వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెట్టి కొన్ని చిట్ఫ
Read More












