kerala
నా కేసు ఇంకా కోర్టులోనే ఉంది.. రాజీనామా చేయను : గోపీనాథ్ రవీంద్రన్
కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ నిర్ణయాన్ని స్వాగతిస్తానే తప్ప రాజీనామా చేయనని కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపీనాథ్ రవీంద్రన్ స్పష్టం చేశారు. వీసీ రాజీన
Read Moreనీలకురింజీ పూల కోసం.. తల్లిని భుజాలపై ఎత్తుకెళ్లిన కొడుకులు
అమ్మ..సృష్టికి మూలం. అసలు అమ్మ లేనిది సృష్టే లేదు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ భూమ్మీద జీవితాంతం ఎవరికైనా రుణపడి ఉంటామంటే.. అది ఒక తల్లి
Read Moreకేరళ నరబలి కేసు నిందితులకు 12 రోజుల పోలీస్ కస్టడీ
కేరళ నరబలి కేసులో నిందితులైన ముగ్గురికి 12 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పథనంథిట్ట జి
Read Moreకేరళ నరబలి కేసులో షాకింగ్ నిజాలు
ప్రధాన నిందితుడు షఫీ.. సైకో కిల్లర్ గా గుర్తించిన పోలీసులు నిందితులు ముగ్గురికీ రిమాండ్ విధించిన కోర్టు తిరువనంతపురం: కేరళ నరబలి
Read Moreకేరళలో ఇద్దరు మహిళలను చంపిన దంపతులు
తిరువనంతపురం: కేరళలో ఘోరం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఓ భార్యాభర్తలు క్షుద్రపూజలు చేశారు. అందులో భాగంగా ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. డెడ్
Read Moreహోం ట్యూషన్స్ను జీవనాధారంగా మార్చుకున్న నారాయణి
నారాయణి సొంతూరు కేరళలోని కాసరగోడ్. బాగా చదువుకొని టీచర్ కావాలనేది ఆమె కోరిక. కానీ, ఆ కోరికకు చిన్న వయసులో జరిగిన ప
Read Moreపాలక్కాడ్ బస్సు ప్రమాద బాధితులకు ప్రధాని ఆర్థిక సాయం
కేరళ పాలక్కాడ్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించి
Read Moreవిద్యార్థుల టూరిస్టు బస్సు.. ఆర్టీసీ బస్సు ఢీ
విహారయాత్రకు వెళ్లి.. అనంతలోకాలకు పాలక్కాడ్: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలక్కాడ్ జిల్లా లోని వడక్కెంచేరిలో జరిగిన బస్సు య
Read Moreమైనర్పై అత్యాచారం.. ఓ వ్యక్తికి 142 ఏండ్ల జైలు
తిరువనంతపురం: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 142 ఏండ్ల కఠిన కారాగారా శిక్ష విధించింది. దీంతో పాటు రూ.5 లక్షల ఫైన్ కూడా కట్టాల
Read More22వ రోజుకు చేరుకున్న రాహుల్ యాత్ర
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పాదయాత్ర సాగుతోంది. మలప్పురంలో ముగిసిన యాత్ర రాహుల్
Read Moreహింసను ప్రేరేపించే వారికి వామపక్ష ప్రభుత్వం సపోర్ట్ !
కేరళలో తీవ్రవాదం ఎక్కువైందని.. ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సామాన్య ప్రజలకు ఇక్కడ భద్రతపై భరోసా కర
Read Moreకేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
మోడీ పాలనలో సామాన్యులు బతికే పరిస్థితిలేదు కేరళలో 19వ రోజు రాహుల్ గాంధీ యాత్ర కేరళలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడ్ యాత్ర కొనసాగుతోం
Read Moreకేరళ బంద్..ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
కేరళలో పీఎఫ్ఐ బంద్పై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం కేరళలో అనుమతి లేకుండా బంద
Read More












