kerala

కేరళలో ఇద్దరు మహిళలను చంపిన దంపతులు 

తిరువనంతపురం: కేరళలో ఘోరం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఓ భార్యాభర్తలు క్షుద్రపూజలు చేశారు. అందులో భాగంగా ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. డెడ్

Read More

హోం ట్యూషన్స్ను జీవనాధారంగా మార్చుకున్న నారాయణి

నారాయణి సొంతూరు కేరళలోని కాసరగోడ్‌‌. బాగా చదువుకొని టీచర్‌‌‌‌ కావాలనేది ఆమె కోరిక. కానీ, ఆ కోరికకు చిన్న వయసులో జరిగిన ప

Read More

పాలక్కాడ్ బస్సు ప్రమాద బాధితులకు ప్రధాని ఆర్థిక సాయం

కేరళ పాలక్కాడ్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించి

Read More

విద్యార్థుల టూరిస్టు బస్సు.. ఆర్టీసీ బస్సు ఢీ

విహారయాత్రకు వెళ్లి.. అనంతలోకాలకు పాలక్కాడ్: కేరళలో ఘోర  రోడ్డు ప్రమాదం  జరిగింది. పలక్కాడ్ జిల్లా లోని వడక్కెంచేరిలో జరిగిన బస్సు య

Read More

మైనర్​పై అత్యాచారం.. ఓ వ్యక్తికి 142 ఏండ్ల జైలు

తిరువనంతపురం: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 142 ఏండ్ల కఠిన కారాగారా శిక్ష విధించింది. దీంతో పాటు రూ.5 లక్షల ఫైన్​ కూడా కట్టాల

Read More

22వ రోజుకు చేరుకున్న రాహుల్ యాత్ర

కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పాదయాత్ర సాగుతోంది. మలప్పురంలో ముగిసిన యాత్ర రాహుల్

Read More

హింసను ప్రేరేపించే వారికి వామపక్ష ప్రభుత్వం సపోర్ట్ !

కేరళలో తీవ్రవాదం ఎక్కువైందని.. ఉగ్రవాదానికి హాట్ స్పాట్ గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సామాన్య ప్రజలకు ఇక్కడ భద్రతపై భరోసా కర

Read More

కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

మోడీ పాలనలో సామాన్యులు బతికే పరిస్థితిలేదు కేరళలో 19వ రోజు రాహుల్ గాంధీ యాత్ర కేరళలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడ్ యాత్ర కొనసాగుతోం

Read More

కేరళ బంద్..ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

కేరళలో పీఎఫ్ఐ బంద్పై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం కేరళలో అనుమతి లేకుండా బంద

Read More

కేరళలో పీఎఫ్ఐ బంద్..పలు వాహనాలు ధ్వంసం

కేరళలో పీఎఫ్ఐ చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా కొనసాగుతోంది. కేంద్ర ఏజెన్సీల దాడులకు వ్యతిరేకంగా కేరళ వ్యాప్తంగా పీఎఫ్ఐ బంద్ చేపట్టింది. తిరువనంతపురంలోన

Read More

10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు..106 మంది అరెస్టు

న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (పీఎఫ్‌&zwn

Read More

పీఎఫ్ఐ కేసు..దేశవ్యాప్తంగా 100 మందికి పైగా అరెస్ట్

దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు చేపట్టారు. 10 రాష్ట్రాల్లో దాదాపు వందమందికి పైగా  

Read More

రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ 

కేరళ: సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాష్ట్ర  ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట

Read More