kerala

రేపే నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఓట్ల లెక్కింపు

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఓట్ల లె

Read More

యూటీ,3 రాష్ట్రాల్లోఎన్నికలు పూర్తి.. మిగిలింది బెంగాలే

తమిళనాడులో 71.79%, కేరళలో 77.02%, పుదుచ్చేరిలో 81.88% ఓటింగ్ బెంగాల్ మూడో దశలో 77.68%, అస్సాం ఫైనల్ చివరి దశలో 82.28% పోలింగ్  

Read More

పేదోళ్లకు ప్రతినెలా రూ.6 వేలు ఇస్తాం

కొచ్చి: కేరళలో తాము పవర్ లోకి వస్తే ప్రతి పేదోడికీ రూ.6 వేలు ఇస్తామని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. న్యుంతం ఆయ్ యోజన (NYAY) కింద పేదవాళ్లక

Read More

పవిత్ర స్థలాల జోలికొస్తే ఊరుకోబోం

తిరువనతపురం: పవిత్ర స్థలాలను అస్థిరపరిచస్తే చూస్తూ ఊరుకోమని ప్రధాని మోడీ అన్నారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొచ్చిలో నిర్వహించిన ర్యాలీలో శబరి

Read More

అంత్యక్రియలు జరిగిన వ్యక్తి తిరిగొచ్చాడు

కేరళ: అంత్యక్రియలు జరిగిన వ్యక్తి నిక్షేపంగా తిరిగొచ్చాడు. అవును మీరు చదివింది నిజమే. కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా పరిధిలోని కుదస్సనాడు గ్రామంలో

Read More

తన కూతుళ్లకు న్యాయం కోసం సీఎంపై పోటీకి దిగింది

 కేరళలో ధర్మదాం నుంచి పోటీ చేస్తున్న వలయార్‌‌ అక్కాచెల్లెళ్ల తల్లి 2017లో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారులు  కన్న

Read More

ఎంతైనా తినండి.. బిల్లు మీ ఇష్టం..!

ఈ రోజుల్లో మనం ఏదైనా హోటల్‌కి వెళ్లి భోజనం చేస్తే ఎంతకాదన్నా మినిమం రెండు వందలు అవుతుంది. అందుకే బయటకు వెళ్లి భోజనం చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలో

Read More

కేరళ గోల్డ్‌‌‌‌ స్కామ్‌‌‌‌లో సీఎం పినరయి!

స్పీకర్‌‌‌‌, ముగ్గురు మంత్రులు కూడా.. ఆ రాష్ట్ర హైకోర్టుకు వెల్లడించిన కస్టమ్స్‌‌‌‌ శాఖ వివరాలన్నీ నిందితురాలు స్వప్న చెప్పినట్టు వెల్లడి కొచ్చి: బంగా

Read More

బీజేపీని గెలిపిస్తే రూ.60కే లీటర్ పెట్రోల్‌!

కొచ్చి: కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్‌‌ను రూ.60కే అందిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత కుమ్మనం రాజశేఖరన్ అన్నారు. త్వరలో కేరళలో అసెంబ్లీ

Read More

మోడీ కేరళ, అస్సాం వెళ్తారు.. రైతుల దగ్గరకు మాత్రం వెళ్లరు

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. రైతు సంఘాల నాయకులతో

Read More

సూసైడ్ చేసుకుందామని ఐస్‌క్రీంలో విషం కలిపిన మహిళ.. అది తిని కొడుకు, చెల్లి మృతి

తాను చనిపోదామనుకొని ఓ మహిళ ఐస్‌క్రీంలో విషం కలుపుకుంటే.. అది తిని ఆమె కొడుకు, చెల్లి మృతిచెందిన విషాదకర ఘటన కేరళలో జరిగింది. కాసరగోడ్ జిల్లాలోని కన్హం

Read More

ఒకే ట్యూషన్‌కు వెళ్లిన 91 మంది విద్యార్థులకు కరోనా

ఒకే ట్యూషన్‌కు వెళ్లిన 91 మంది విద్యార్థులకు కరోనాసోకిన ఘటన కేరళలో జరిగింది. మలప్పురంలోని రెండు స్కూల్స్‌కు చెందిన 192 మంది విద్యార్థులు కరోనా బారినపడ

Read More