Khammam

వారానికోసారి నీటి సప్లైతో కొత్తగూడెం పట్టణవాసుల తిప్పలు

    మూడేండ్లైనా పూర్తి కాని రూ.40 కోట్ల స్కీమ్     ఆరు నెలలుగా పెండింగ్​లో రూ.130 కోట్ల ప్రపోజల్స్ భద్రాద్రికొత్తగూ

Read More

ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : పొంగులేటి

అందరి సమక్షంలోనే త్వరలో వెల్లడిస్త: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేద

Read More

వనమా రాఘవ పీఏ ఆత్మహత్యాయత్నం?

జీతం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేకు కంప్లయింట్​ నాన్నకు ఎందుకు చెప్పినవ్​ అంటూ చేయి చేసుకున్న రాఘవ మనస్తాపంతో పురుగుల మందు తాగబోయిన రిషి అడ్డుకున

Read More

ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం పంచాయితీ సెక్రటిరీని అధికారులు రెడ్ హ్యా

Read More

తుమ్మలకు ఎమ్మెల్సీ ఆఫర్!

పాలేరు సీటు వదులుకోవాలని సూచన? ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల బీఆర్ఎస్​ పార్టీలో యాక్టివ్​ కా

Read More

రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు

రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బెల్లంపల్లి

Read More

నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్​

ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్డే కారణమంటున్న సిబ్బంది ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన

Read More

కోతలు పూర్తి కాకముందే కొనుగోలు సెంటర్లు బంద్

భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో లక్ష్యం మేరకు వడ్లు కొనుగోలు పూర్తి కాకుండానే గడువు ముగిసిందనే కారణంతో ప్రభుత్వం వడ్ల కొనుగోలు సెం

Read More

బేస్‌‌‌‌మెంట్ దాటని వెజ్​నాన్​వెజ్​మార్కెట్లు

ఫండ్స్​కొరత, అధికారుల నిర్లక్ష్యం వల్లే లేటు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్కటే పూర్తి మిగిలిన వాటికి టైం పట్టే అవకాశం ఖమ్మం, వెలుగు: ఖమ్

Read More

పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం.. బయ్యారంలో హై టెన్షన్

మహబూబాబాద్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్న కార్యకర్తలు, అభిమానులను ఎ్మమెల్యే హరిప్రియ వర్గీయుల

Read More

గద్దర్కు సీఎం కేసీఆర్ రూ. 150 కోట్లిచ్చిండు : కేఏ పాల్

ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీ

Read More

భూ నిర్వాసితుల పట్ల కేసీఆర్ శాడిస్టులా వ్యవహరిస్తుండు : బూర నర్సయ్య గౌడ్

బస్వాపూర్ ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ తప్పుబట్టారు. భూదాతలు, ప్రగతిప్రదాతలని గతంలో పొడగిన

Read More

సీతారాముల కల్యాణ వైభోగం

భద్రాచలం, వెలుగు: సీతారాముల కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేశారు

Read More