Khammam
కేసీఆర్ నాయకత్వంలో దేశానికి మంచి రోజులు : జగదీష్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా సూర్యాపేటలో కంటివెలుగు కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారం
Read MoreJio 5G: మరో నాలుగు సిటీల్లో జియో 5జీ
ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతి పట్టణం, మండలం, గ్రామాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్రయత్నాలు చేస్ోతంది. ఇందుకు అవసరమైన పనులు
Read Moreఖమ్మం గులాబీమయం
జిల్లాపై వరాల జల్లు ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ తిప్పలు ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభతో ప్రధాన రోడ్లన్
Read Moreఅధికారంలోకి వస్తే దేశమంతా రైతు బంధు, ఫ్రీ కరెంట్ : సీఎం కేసీఆర్
కష్టాలు కన్నీళ్ల నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పుట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. సహజ వనరులు ప్రజలకు దక్కేలా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని ప్రకటిం
Read Moreఆర్థిక సంక్షోభంలో టీఆర్ఎస్ ప్రభుత్వం : కిషన్ రెడ్డి
దేశాన్ని విమర్శించడం సీఎం కేసీఆర్కు అలవాటైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశాన్ని చైనా, పాకిస్థాన్లతో పోల్చడం కేసీఆర్కు పరిపాటిగా మారిందన్
Read Moreఎల్ఐసీని అమ్మినా వాపస్ తీసుకుంటం : సీఎం కేసీఆర్
బీజేపీ పెట్టుబడిదారులు, దోపిడీదారుల ప్రభుత్వమని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆ పార్టీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే తమ పాలసీ నేషనలైజేషన్ అని అన్నారు.
Read Moreఖమ్మం జిల్లాపై సీఎం వరాల జల్లు
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు భారీ సంఖ్యలో జనం హాజరుకావడం ప్రబలమైన మార్పునకు సంకేతమని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం చరిత్రలో ఇంత పెద్ద సభ ఎప
Read Moreమొహాల్లా క్లినిక్లు చూసి కేసీఆర్ బస్తీ దవాఖాన పెట్టిండు : కేజ్రీవాల్
కంటి వెలుగు కార్యక్రమం గొప్ప సంకల్పమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 4కోట్ల మందికి ఫ్రీ ఐ చెకప్ చేయించడం మామూలు విషయం కాదని చెప్పారు. పంజాబ్
Read Moreప్రజల అభిమానానికి విలువ కట్టలేం : భగవంత్ మాన్
దేశం ప్రమాదంలో పడిందని కేసీఆర్ బాధపడుతున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. మోడీ సర్కారుపై పోరాటం చేస్తున్న ఆయనకు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చా
Read Moreదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : డి.రాజా
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్రం గవర్నర్లతో ఇబ్బంది పెడుతోందని సీపీఐ నేత డి. రాజా ఆరోపించారు. రాజ్యాంగేతర శక్తిగా మారుతున్న బీజేపీ సమాఖ్య స్ఫూర్
Read Moreతెలంగాణ నుంచి బీజేపీని తరిమికొట్టండి : అఖిలేష్ యాదవ్
ఖమ్మం బీఆర్ఎస్ ఆవర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారం
Read Moreకేసీఆర్కు అండగా ఉంటం : పినరయి విజయన్
పోరాటాల గడ్డ తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతోందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ సర్కారును ప్రశంసలతో
Read Moreతీన్మార్ స్టెప్పులేసిన మంత్రి, ఎమ్మెల్యే
ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా స్టెప్పులేస్తూ తరలి వెళ్తున్నారు. మహబూబాబాద్
Read More












