Khammam

సత్తుపల్లిలో బీజేపీ, కాంగ్రెస్​ లీడర్ల మధ్య వాగ్వాదం

సత్తుపల్లి, వెలుగు  :  రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్​యూఐ నాయకులు సందీ

Read More

సీపీఎస్ ​రద్దు కోసం పోరాడుతా : సర్వోత్తం రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీపీఎస్​రద్దు కోసం పోరాడుతానని బీజేపీ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పి. సర్వోత్తం రెడ్డి అన్నారు. బుధవారం కొత్తగూడెంలో

Read More

సూరారంలో వరినాట్లు వేసిన ఐఎఫ్​ఎస్ ​ఆఫీసర్

ఖమ్మం, వెలుగు : జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్​సింగ్ వరి నాట్లు వేశారు. బుధవారం ఖమ్మం నుంచి కనకగిరి కొండల్లో వెదురుతోటల పరిశీలనకు వెళ్తున్

Read More

పన్ను వసూళ్ల టెన్షన్ .. ఖమ్మం జిల్లాలో టార్గెట్ కు దూరంగా మున్సిపాలిటీలు

ఇప్పటి వరకు వసూళ్లలో సత్తుపల్లి టాప్, వైరా లాస్ట్  సర్వే, ఇతర ప్రభుత్వ పనుల్లో సిబ్బంది బిజీ  స్పెషల్ డ్రైవ్​ లు నిర్వహిస్తున్న ఆఫీసర

Read More

ఇవాల్టి నుంచి ప్రకాశ్​ నగర్​ బ్రిడ్జిపై రాకపోకల పునరుద్ధరణ

వంతెనను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఖమ్మం, వెలుగు : గతేడాది భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రకాశ్​ నగర్​ వంతెన రిపేర్

Read More

టీచర్ల సమస్యలపై ఉద్యమించేది బీజేపీనే  : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : టీచర్ల సమస్యలపై అనునిత్యం ఉద్యమించేది బీజేపీనేనని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ, వరం

Read More

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ

జిల్లాలో లోకల్​ బాడీ ఎన్నికల ఓటర్లు  6,81,174 మంది  అత్యధికంగా బూర్గంపహడ్​ మండలంలో 50,420 మంది ఆళ్లపల్లి మండలంలో అతి తక్కువగా 9,285 మ

Read More

జూలూరుపాడులో అక్రమంగా కలప తరలిస్తున్న ట్రాక్టర్​ సీజ్

జూలూరుపాడు, వెలుగు : జూలూరుపాడులో అక్రమంగా జమాయిల్​ కలప తరలిస్తున్న ట్రాక్టర్​ను సీజ్​ చేసినట్లు ఫారెస్ట్​ అధికారులు తెలిపారు. పారెస్టు సిబ్బంది తెలిప

Read More

జగన్నాథపురం పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా పూజలు

నేడే శివాలయ విగ్రహ ప్రతిష్ఠ  పాల్వంచ, వెలుగు : పాల్వంచ మండలంలోని కేశవాపురం జగన్నాథపురం పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన శివాలయం జ

Read More

పార్టీ నిర్ణయం మేరకు కమిటీలు పని చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కష్టపడి పని చేసే కార్యకర్తలకు ఎన్నికల్లో ప్రాధాన్యత స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం      ఖమ్మం టౌన్, వెలుగు : స్థానిక సంస్థల

Read More

యాసంగిలో మక్క వైపు రైతుల మొగ్గు.. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: ఈ యాసంగిలో మక్క సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నరు. యాసంగిలో సాధారణ సాగు 63.54 లక్షల ఎకరాలు కాగా.. ఈయేడు యాసంగిలో పంటల సాగు 65 లక్షల

Read More

ప్రత్యేక మిర్చి బోర్డు కావాలి.. రైతుల నుంచి పెరుగుతోన్న డిమాండ్..!

మిర్చి రేటు తగ్గి నష్టపోతుండడమే కారణం  గిట్టుబాటు ధర ఇవ్వాలంటున్న రైతు సంఘాలు  మద్దతు ధరపై ప్రత్యేక చట్టం చేయాలనే డిమాండ్లు ఖమ్మ

Read More

ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి.. రూ.10 లక్షల క్లెయిమ్ కొట్టేశారు..!

కుటుంబ సభ్యులతో కలిసి  ఎల్ఐసీ ఏజెంట్ మోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో వెలుగులోకి.. భద్రాచలం, వెలుగు: బతికుండగానే డెత్ సర్టిఫ

Read More