Khammam

రేషన్​ షాపుల్లో ఎంక్వైరీ .. అక్రమాలు జరగకుండా ఖమ్మం కలెక్టర్​ నిర్ణయం

కార్డుల విభజనతో పాటు బినామీ వ్యవహారాలపై ఫోకస్​ రెండు వారాల్లోనే ప్రక్రియ పూర్తి చేసేలా ప్లాన్​  జిల్లాలోని 748 రేషన్​ షాపుల్లో తనిఖీ

Read More

మణప్పురం సిబ్బంది చేతివాటం .. ఆందోళనకు దిగిన బాధితులు, పోలీసులకు ఫిర్యాదు

ఖాతాదారుల వడ్డీ డబ్బులు సొంతానికి వాడుకున్న ఉద్యోగి ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలోని రైల్వే స్టేషన్‌‌ సమీపంలో ఉన్న మణప్పురం సంస్థకు చె

Read More

పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ 7 రికార్డ్​

పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్త గూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)7వదశ కర్మాగారం విద్యుత్ ఉత్పత్తి లో జాతీయస్థాయిలో

Read More

ఖమ్మం కలెక్టరేట్ లో మరో సోలార్ షెడ్ .. ఈవీఎం గోడౌన్​ వైపు ఏర్పాటుచేసే ప్లాన్​

రాష్ట్రంలో మొదటి గ్రీన్ బిల్డింగ్ ఇదే రెండేండ్ల కింద  రూ.కోటిన్నరతో సోలార్ పార్కింగ్ షెడ్ ఏర్పాటు కింద వాహనాలకు నీడ, పైన కరెంట్ ఉత్పత్తి

Read More

అశ్వారావుపేట ముత్యాలమ్మ తల్లి జాతరకు పోటెత్తిన భక్తులు

మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్  అశ్వారావుపేట, వెలుగు: మండల  పరిధిలోని  చిలకల గండి ముత్యాలమ్మ తల్లి జాతరకు భక్తులు పోటెత్తారు

Read More

ములకలపల్లి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ములకలపల్లి, వెలుగు : మండలంలో పలు అభివృద్ధి పనులకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం శంకుస్థాపన చేశారు. ములకలపల్లి పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ ప

Read More

ఏప్రిల్ 25 నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25 నుంచి 27వరకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఐదో మహాసభలు ఖమ్మం సిటీలో నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అ

Read More

ఎల్ఆర్ఎస్​కు స్పందన అంతంతే .. అప్రూవల్ ఇచ్చినా ఫీజు కట్టేందుకు విముఖత

25 శాతం రాయితీని ఉపయోగించుకున్నది20 శాతం మందే  89,015 మందికి అనుమతినిస్తే.. కట్టింది 17,912 మంది  మాత్రమే ఉమ్మడి జిల్లాలో రూ.82.91 కో

Read More

అటు అప్పులు కడుతున్నాం.. ఇటు హామీలు అమలు చేస్తున్నాం : తుమ్మల నాగేశ్వరావు

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించుతాం..  కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన  వెంసూరు, వెలుగు &nb

Read More

భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆదాయం 8.. వ్యయం 2

భద్రాచలం,వెలుగు : ఉగాది సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి బేడా మండపంలో పంచాంగ శ్రవణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరల

Read More

రైతు భరోసా పడిందా.. జీరో బిల్లు వచ్చిందా .. ప్రజలను ఆరా తీసిన డిప్యూటీ సీఎం భట్టి

ఎర్రుపాలెం, వెలుగు : ‘అయ్యా.. అందరికీ రైతు భరోసా పడిందా.. అమ్మా.. కరెంట్​ జీరో బిల్లులు వస్తున్నాయా?’  అంటూ ప్రభుత్వ పథకాల అమలుపై లబ్

Read More

కోట మైసమ్మ తల్లి జాతరకు పోటెత్తిన జనం

కామేపల్లి, వెలుగు :  మండలంలోని ‌‌కొత్త లింగాల కోట మైసమ్మ తల్లి జాతరకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వందలాది వాహనాలకు పూజలు

Read More

కొత్త గిన్నెలు వచ్చినయ్ .. మిడ్​డే మీల్స్ ఏజెన్సీల కష్టాలకు చెల్లుచీటీ

ఉమ్మడి జిల్లాలో 1,198 పాఠశాలలకు రూ.2.37కోట్లు మంజూరు   ప్రతి ఐదేళ్లకోసారి కొత్త గిన్నెలు ఇవ్వాలన్న రూల్​పట్టించుకోని గత ప్రభుత్వాలు&nbs

Read More