Khammam

సింగరేణికి బంగారు బాటలు

దేశవ్యాప్తంగా సంప్రదాయేతర ఇంధన వనరుల (గ్రీన్ పవర్)కు ఆదరణ పెరుగుతోంది. సంస్కరణల పేరిట గనుల వేలంతో సింగరేణి మెడపై కత్తి వేలాడుతున్న తరుణంలో ఆ సంస్థ మను

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో నాలుగు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు

ఇకనైనా స్పీడ్​ అందుకునేనా?   గత అక్టోబర్ లో మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన తాజాగా ఉమ్మడి జిల్లాలో మరో నాలుగు స్కూళ్లు మంజూరు ఒక్

Read More

థర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలి : బాధిత కుటుంబం

సీఐ కరుణాకర్ కు బాధిత కుటుంబం వినతి అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఇటీవల కోడిపుంజు దొంగతనం కేసులో నాగరాజుకు కరెంట్ ష

Read More

వీల్ చైర్ క్రికెట్ జాతీయ టోర్నీ విజేతలకు ఎంపీ అభినందన

ఖమ్మం, వెలుగు : నేషనల్ వీల్ చైర్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఈనెల 5న ఒడిశాలో జరగగా, జట్టును విజేతగా నిలపడంలో భాగస్వాములైన జిల్లా వీల్ చైర్ క్రికెట్ క

Read More

మేయర్​ వర్సెస్​ కమిషనర్ .. ఖమ్మం కార్పొరేషన్​లో ఆధిపత్య పోరు

పెత్తనం కోసం ఇద్దరి ఆరాటంతో తిప్పలు ఇటీవల పలు నిర్ణయాల్లో అభిప్రాయభేదాలు  ఆఫీస్ మెయింటెనెన్స్ నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఇబ్బందులు మంత

Read More

అంగన్​వాడీలకు పోషణ్​ యాప్ కష్టాలు .. మొరాయిస్తున్న సర్కారీ 2జీబీ ర్యామ్​ ఫోన్లు

గ్రామీణ ప్రాంతాల్లో నెట్​వర్క్ ప్రాబ్లంతో ఇబ్బందులు పౌష్టికాహారం వివరాలు యాప్​లో అప్​లోడ్ చేయలేని పరిస్థితి ఫీడింగ్​ నిలిపేస్తామంటూ ఆఫీసర్ల ఒత్

Read More

కామన్ సర్వీస్ సెంటర్లతో ప్రజలకు ఎన్నో సేవలు : ఏ. పద్మశ్రీ

జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ ఖమ్మం, వెలుగు : కామన్ సర్వీస్ సెంటర్లతో ప్రజలకు ఎన్నో సేవలు అందుతాయని జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మశ్రీ తెల

Read More

స్టడీ టూరా..? ఫ్యామిలీ టూరా.. మూడ్రోజుల పూణే పర్యటనకు ఖమ్మం కార్పొరేటర్లు

కొందరు కార్పొరేటర్ల వెంట కుటుంబసభ్యులు  42 మంది కార్పొరేటర్లతో పాటు 18 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్ప

Read More

సీతారామ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం: మంత్రి తుమ్మల

ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాదాభివందనాలు తెలిపారు. బుధవారం (మార్చి 5) భద్రాద్రి కొత్తగూడెం జిల్

Read More

ల్యాబ్​లు, స్కానింగ్​ సెంటర్లలో ఒకే రకంగా చార్జీలు ఉండాలి : డీఎంహెచ్​వో భాస్కర్​ నాయక్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ల్యాబ్​లు, స్కానింగ్​ సెంటర్లలో జిల్లా వ్యాప్తంగా చార్జీలు ఒకే రకంగా ఉండాలని డీఎంహెచ్​వో ఎల్.భాస్కర్ ​నాయక్ సూచించారు. డ

Read More

ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా జరగాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ ​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా జరిగేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​ ఆదేశించ

Read More

ఖమ్మంలో మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలి

మిర్చి పంటను ఆహార పంటగా గుర్తించాలి అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేసి క్వ

Read More

ప్రజా అర్జీలను వెంటనే పరిష్కరించాలి

ఖమ్మం టౌన్, వెలుగు:  ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్

Read More