killed
ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మెడికల్ స్టూడెంట్స్ మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుప్పూర్ జిల్లా అవినాసి దగ్గర కారు,లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలోఐదు మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్
Read Moreమహిళను బండరాయితో కొట్టి చంపారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి దగ్గర దారుణం జరిగింది. ఓ మహిళను బండరాయితో కొట్టి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అత్యాచారం చేసి హత్య చేసి
Read Moreమొత్తం ఇంత మందిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి
కరోనా వైరస్ 156 దేశాలకు పాకింది. 1,62,501 మందికి సోకింది. 6,068 మందిని బలి తీసుకుంది. ఎక్కువ మరణాలు చైనాలోనే నమోదైనా, ఇటలీలో కేసులు, మరణాలు పెరుగుతుం
Read Moreఅనంతనాగ్ లో ఎన్ కౌంటర్: నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఇవాళ(ఆదివారం) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత
Read Moreఉన్నావ్లో మరో దారుణం: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్ : ఉన్నావ్ రేప్ కేసులతో తరుచూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. గతేడాది డిసెంబర్లో ఓ అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా అడ్డగించిన
Read Moreబాల్కనీ నుంచి కిందపడి ఆరేళ్ల బాలుడు మృతి
అమ్మ అన్నం తినిపిస్తుండగా విషాదం అప్పటి వరకు అమ్మ చేతి గోరు ముద్దలు తిన్న ఆరేళ్ల బాలుడు.. ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కిందపడి చని
Read Moreఈతకు వెళ్లి చెరువులో ఇద్దరు విద్యార్థులు మృతి
వరంగల్ రూరల్ జిల్లా: హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కపులకనపర్తి గ్రామంలోని ఊర చెరువులోకి నలుగురు విద్యార్థులు ఈ
Read Moreజమ్మూకశ్మీర్ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఉదయం షోపియాన్ జిల్లా రెబన్ ప్రాంతంల
Read Moreపొలిటికల్ ర్యాలీపై ఎటాక్ .. 29 మంది మృతి
కాబూల్: ఆఫ్గానిస్తాన్లో పొలిటికల్ ర్యాలీపై దుండగులు ఎటాక్ చేశారు. కాబూల్లో షియా లీడర్ అబ్దుల్ అజర్ అలీ స్మారకార్థం శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్ర
Read Moreట్యాబ్ ఇవ్వలేదని బిల్డింగ్ పై నుంచి దూకిన బాలుడు
మియాపూర్: ఆడుకోవడానికి తన అన్న ట్యాబ్ ఇవ్వలేదని మనస్థాపానికి గురైన బాలుడు(12) బిల్డింగ్ పై నుంచి దూకాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శన
Read Moreమట్టిపెల్లలు కూలి వ్యక్తి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగుల దగ్గర మట్టిపెల్లలు కూలి ఓవ్యక్తి చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జియో కంపెనీ కేబుల్ పనులు చేస్తుండగా
Read Moreఢిల్లీలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల సాయం
ఢిల్లీ అల్లర్లలో బాధితులందరినీ ఆదుకుంటామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గొడవల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. చనిపోయిన వా
Read Moreఅల్వాల్ లో రౌడీ షీటర్ హత్య
హైదరాబాద్ లో రౌడీషీటర్ దారుణ హత్య జరిగింది. అల్వాల్ లోని వెంకటాపురంలో మైకేల్ అనే రౌడీ షీటర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఇవాళ(గురు
Read More