killed

ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను హతమర్చాయి భద్రతా బలగాలు. షోపియాన్ లోని సుగన్ ఏరియాలో ఘటన జరిగింది. ఉగ్రవాదులు తలదాచుకున్నార

Read More

చంపేసి బీరువాలో దాచిన్రు

రెండేండ్ల బాబుపై మేనత్తల దుర్మార్గం బాబు తల్లిపై జెలసీతోనే చేశారన్న పోలీసులు యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఘటన నోయిడా: పుట్టింటికి వచ్చినపుడు వదిన తమను సర

Read More

అమ్మానాన్నలపై దాడి చేశాడని భర్తను చంపేసింది

    ముందుగా పంచాయతీలో కట్టేసిన భార్య     వచ్చి చూసి వెళ్లిపోయిన పోలీసులు     ఎవరూ ఏం చేయట్లేదని అర్ధరాత్రి హత్య కోరుట్ల రూరల్, వెలుగు: అత్త మామలను గ

Read More

సింగరేణి ఉద్యోగం కోసం హత్య చేసిన కుటుంబ సభ్యులు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన 56 ఏళ్ల ముత్తె శంకర్ అనే సింగరేణి కార్మికుడి హత్య కేసును చేధించారు పోలీసులు. కుటుంబ సభ్

Read More

చెరువులో తేలిన కవలలు..ఒడ్డున అపస్మారక స్థితిలో మరో ఇద్దరు..

చిత్తూరు జిల్లా సదం మండలం చింతపర్తివారి పల్లెలో విషాదం జరిగింది. నడిమోడుకుంట చెరువులో అనుమానాస్పద స్థితిలో కవల పిల్లలు శవాలై కనిపించారు.  స్థానికుల సమ

Read More

ఆటోను ఢీకొట్టిన టిప్పర్… నలుగురు మ‌హిళా కూలీలు మృతి

అనంతపురం: జిల్లాలోని రుద్రంపేట బైపాస్ సమీపంలో ఘోర‌  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మ‌హిళ‌లు మ

Read More

ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్..​ మద్యం మత్తులో భర్తను చంపేసింది

రాజేంద్రనగర్, వెలుగు:  ప్రాణాలు నిలబెట్టాల్సిన డాక్టరే మద్యం మత్తులో భర్తను చంపేసింది. ఈ ఘటన రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్

Read More

బైకుపై అత్తారింటికి వెళ్తుంటే లారీ ఢీకొని.. రెండేళ్ల పాప సహా దంపతుల మృతి

చిత్తూరు జిల్లా: బైకుపై అత్తారింటికి వెళ్తున్న ముగ్గురు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కేవిపల్లి మం‍డలంలోని గ్యారంపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు

Read More

భద్రాద్రి కొత్తగూడెంలో మరోసారి కాల్పులు..మావోయిస్టు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. గుండాల మండలం.. దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగ

Read More

ఏఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు

ఛత్తీస్ గఢ్ : బీజాపుర్: కుట్రు పోలిస్ స్టేషన్ ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న కొర్సా నాగయ్యను మావోయిస్టులు హతమార్చారు. 10 రోజుల సెలవు మీద స్వగ్రామాని

Read More

బాలిక‌పై గ్యాంగ్ రేప్, మ‌ర్డ‌ర్.. శ‌వాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో ప‌డేశారు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జ‌రిగింది. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ బాలిక‌పై కొంద‌రు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆ బా

Read More

రూ.1000 కోసం ఫ్రెండ్ ని చంపాడు

హైదరాబాద్, వెలుగు: తన డబ్బు దొంగతనం చేశాడనే అనుమానంతో ఫ్రెండ్ ను  హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జ

Read More

నేషనల్ హైవేపై వరద..ఇద్దరు అన్నదమ్ములు గల్లంతు

చేపల వేటకు వెళ్లిన  ఇద్దరు అన్నదమ్ములు భారీ వర్షాలతో వస్తున్న వరదలో కొట్టుకుపోయారు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని మేడివాగు వద్ద జాతీయ రహదారిపై

Read More