రెండు విమానాలు ఢీకొని ఐదుగురు మృతి

రెండు విమానాలు ఢీకొని ఐదుగురు మృతి

ఫ్రాన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ ఫ్రాన్స్ లో  ఓ మైక్రో లైట్ ఫ్లైట్, మరో టూరిస్ట్ ఫ్లైట్  రెండు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఇంద్రే-ఎట్-లోయిర్ అనే లోచెస్‌లో  ఈ ఘటన జరిగింది. ఒక విమానం ఓ ఇంటి ప్రాంగణంలో కూలిపోయింది.. రెండవ విమానం ఎవరూ లేని ప్రాంతంలో కూలింది. మైక్రోలైట్ విమానంలో ఇద్దరు ,టూరిస్ట్ ఫ్లైట్ DA40 లో ఉన్న ముగ్గురు  చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

భారత్ లో కేసులు 70 లక్షలు..60 లక్షలు దాటిన రికవరీ

విజయవాడలో కాల్పుల కలకలం.. యువకుడు మృతి

మావోల ఘాతుకం.. టీఆర్ఎస్ నేత దారుణ హత్య