killed
మద్యం మత్తులో తోటి కార్మికుడిని రాడ్తో కొట్టి హత్య
తిరుపతి: తిరుపతిలోని రామచంద్రాపురం కాలనీలో దారుణం జరిగింది. ఓ వెల్డింగ్ షాప్ లో పనిచేసే ఇద్దరు కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ లో ఓ వ్యక్తి మృతి
Read Moreకాశ్మీర్లో ఆర్మీ డబుల్ ఎటాక్.. కుల్గాం, అనంతనాగ్లో టెర్రరిస్టుల ఏరివేత
ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు హతం శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో సెక్యూరిటీ సిబ్బంది రెండు ప్రాంతాల్లో ఒకే సారి దాడి చేశాయి. కుల్గాం, అనంతనాగ్ జిల
Read Moreటాట్యూ ఆధారంగా యువతి మర్డర్ కేసు మిస్టరీ రివీల్
కిందటేడాది పంజాబ్ యువతి దారుణ హత్య తల, మొండెం వేరు చేసి చేతులు నరికివేత ప్రియుడే హంతకుడని తేల్చిన యూపీ పోలీసులు లక్నో: పెళ్లి చేసుకుంటానని చెప్పి అత
Read Moreగని ప్రమాదాల్లో ఆరేళ్లలో 53 మంది మృతి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సిరుల గని సింగరేణిలో కార్మికుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. ప్రతి ఏటా రక్షణ వారోత్సవాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నా
Read Moreజార్ఖంఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు నక్సల్స్ మృతి
మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న సీఆర్పీఎఫ్ రాంచీ: సెక్యూరిటీ ఫోర్సెస్ తో గురువారం జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందగా,
Read Moreరోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అన్
Read Moreనలుగురు ఐసిస్ టెర్రరిస్టులు హతం
లాహోర్: పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో నలుగురు ఐసిస్ టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు మృతి
Read Moreఎదురుకాల్పుల్లో జవాను మృతి
దొడ/జమ్మూ: జమ్మూకాశ్మీర్ లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో ఆర్మీ జవాను మృతిచెందారు. ఆదివారం ఉదయం దొడ జిల్లాలోని ఒక గ్రామంలో టెర్రరిస్టులతో కొనసాగుతున్న కా
Read Moreప్రియురాలి తండ్రిని చంపిన ప్రియుడు, అతడి బంధువులు
ఈడొచ్చినంక పెండ్లి చేస్తనన్నందుకు చంపేసిన్రు రోకలిబండతో తలపై కొట్టడంతో ..ప్రాణాలు విడిచిన తండ్రి కొడిమ్యాల, వెలుగు: తన బిడ్డ మైనర్ అని మేజర్ అయిన తర్
Read Moreసెప్టిక్ గుంతలో పడి బాలుడి మృతి
నారాయణపేట టౌన్, వెలుగు: సెప్టిక్ గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట మండలం జాజాపూర్ కు చెందిన నరేశ్ గ్రామ సేవకుడిగా పన
Read Moreనిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం…ముగ్గురి మృతి
నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి దగ్గర ఇవాళ(శనివారం) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆగి ఉన్న టిప్పర్ను స్కా
Read Moreమూడు యాక్సిడెంట్లలో.. ఆరుగురు కూలీలు మృతి
లక్నో: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్న కూలీలు ప్రమాదాల బారిన పడుతున్నారు. యూపీలో గురువారం రాత్రి వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగు
Read Moreతొలిరోజే దారుణం.. మద్యం మత్తులో ఘర్షణ, ఒకరు మృతి
కరోనా వైరస్ కారణంగా గత 45 రోజులుగా మూసి ఉన్న మద్యం దుకాణాలు రాష్ట్రంలో బుధవారం తెరుచుకున్నాయి. ఉదయం నుంచే మందుప్రియులు క్యూ కట్టారు. కొన్ని చోట్ల తోపు
Read More