రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. శంకర్ పల్లి మండలం ఎలవర్తి గ్రామంలో ఆస్తి కోసం సొంతం నాయనమ్మ65 ఏళ్ల కంసమ్మ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు మనమడు. గత నెల రోజుల క్రితం తన ముగ్గురు కూతుర్ల పేరున ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసిందన్న కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె అక్కడే మృతి చెందగా… ఇల్లు మొత్తం కాలి బూడిదైంది. అతనితో పాటు తల్లి ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు 10వ తరగతి చదువుతున్నాడు.
ఆస్తి కోసం నాయనమ్మను చంపిన మనవడు
- తెలంగాణం
- July 15, 2020
లేటెస్ట్
- మైసమ్మను దర్శించుకున్న దీపా దాస్ మున్షీ
- మద్యం నిల్వలపై దృష్టి పెట్టాలి : సౌరబ్
- కోడ్ ముగియగానే అన్ని గ్యారంటీలు అమలు : ఎమ్మెల్యే విజయరమణారావు
- గ్రూప్–1 ఎగ్జామ్కు పకడ్బందీ ఏర్పాట్లు
- కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
- రెడ్ జోన్లో గద్వాలలోని నాలుగు గ్రామాలు
- జైనూర్లో నూతన జంటకు సాయం
- అదిలాబాద్లో ఘనంగా మేడే వేడుకలు
- నో క్రిమినల్ కేసు..ఐదేళ్లలో రూ. 7 కోట్లు పెరిగిన ఆస్తులు
- ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆశిష్ సాంగ్వాన్
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...