జడ్చర్ల, వెలుగు: టీఆర్ఎస్ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలీకి వెళ్తుండగా వెహికల్బోల్తా పడి డ్రైవర్చనిపోయాడు. మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం కరివేన రిజర్వాయర్వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనేందుకు ఊర్కొండ మండలం జగబోయిన్పల్లికి చెందిన ఎర్రోళ్ల రాజు(25) ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మిడ్జిల్ మండల కేంద్రంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రాజు స్పాట్లో చనిపోయాడు.
టీఆర్ఎస్ ర్యాలీకి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
- తెలంగాణం
- October 9, 2020
లేటెస్ట్
- Ranbir Kapoor: కూతురి కోసం రణ్బీర్ ఖరీదైన గిఫ్ట్.. ఇండియాస్ రిచెస్ట్ కిడ్ రాహా కపూర్!
- Sharwa 37 Title: బాలకృష్ణ హిట్టు టైటిల్తో వస్తోన్న.. శర్వానంద్ కొత్త సినిమా !
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ జైలుకు వెళ్లాల్సింది హరీశ్ : రఘునందన్ రావు
- V6 DIGITAL 29.03.2024 EVENING EDITION
- చేవెళ్ల రివ్యూ మీటింగ్కు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ డుమ్మా
- Neha Shetty: పేరు మార్చుకున్న టిల్లు భామ.. ఇంతకీ హరిరాజ్ ఎవరు?
- కాంగ్రెస్ పార్టీలో నేనింకా చేరలేదు : కడియం శ్రీహరి
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- జనంలోకి పవన్ కళ్యాణ్ - ఈ నెల 30నుండి వారాహి విజయభేరి
- కేసీఆర్ చేసిన తప్పుల వల్లే పార్టీకి ఈ దుస్థితి : పటోళ్ల కార్తీక్ రెడ్డి
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో
- కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..