టీఆర్ఎస్​ ర్యాలీకి వెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా పడి డ్రైవర్​ మృతి

టీఆర్ఎస్​ ర్యాలీకి వెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా పడి డ్రైవర్​ మృతి

జడ్చర్ల, వెలుగుటీఆర్ఎస్​ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాక్టర్ ​ర్యాలీకి వెళ్తుండగా వెహికల్​బోల్తా పడి డ్రైవర్​చనిపోయాడు. మహబూబ్​నగర్ ​జిల్లా తిమ్మాజిపేట మండలం కరివేన రిజర్వాయర్​వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనేందుకు ఊర్కొండ మండలం జగబోయిన్​పల్లికి చెందిన ఎర్రోళ్ల రాజు(25) ట్రాక్టర్​ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మిడ్జిల్​ మండల కేంద్రంలో ట్రాక్టర్ ​అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రాజు స్పాట్​లో చనిపోయాడు.

ఫోర్బ్స్​ కుబేరుల లిస్ట్​లో నలుగురు తెలుగోళ్లు