శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో ముగ్గురు టెర్రరిస్టులను భద్రత బలగాలు కాల్చి చంపాయి. జమ్ముకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా మెల్ హురాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, సీఆర్ఫీఎఫ్, షోషియాన్ జిల్లా పోలీసులు మంగళవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టారు. జైన పొర లో గాలింపు చేపట్టిన సెక్యూరిటీ సిబ్బంది పై టెర్రరిస్టులు కాల్పులు స్టార్ చేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. మంగళవారం రాత్రంతా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘనటలో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయారు.
ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి
- దేశం
- April 29, 2020
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు