Krishna water

కృష్ణా నీళ్ల దోపిడి ఇప్పుడు యాదికొచ్చిందా.?

ఏపీ యథేచ్ఛగా నీళ్లు మళ్లించుకుంటున్నా వంతపాడుతూ వచ్చిన మన రాష్ట్ర సర్కార్​ పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంతో దగా చేస్తున్నా మౌనం ఉన్న వాటాను కూడా

Read More

కృష్ణా నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులు కడుతం

కృష్ణా నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులు కడుతం పెద్ద మారురు బ్యారేజీతో 70 టీఎంసీలు తరలిస్తం కల్వకుర్తి రిజర్వాయర్లు చేపడ్తాం

Read More

మన నీళ్లు మనకు దక్కుతలే

కృష్ణా నీటి వాటాలో ఏటా 50 టీఎంసీలు కోల్పోతున్న రాష్ట్రం వరద నీటితో కలిపి ఏడేండ్లలో 400 టీఎంసీలు ఉత్తగ పోయినయ్ వాటాకు మించి తోడేస్తున్న ఆంధ్రప్ర

Read More

తెలంగాణ ప్రతిపాదనకు కర్నాటక నో!

కొత్త ట్రిబ్యునల్​కు కర్నాటక నో! కృష్ణా నీటిలో తమ వాటాకు గండిపడుతుందన్న అనుమానం త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ ఇప్పటికే కేంద్ర జలశక్తి మ

Read More

తెలంగాణకు మళ్లీ నీళ్ల గాయం

మళ్లీ కృష్ణా నీళ్లను మళ్లీ పంచాలంటూ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌‌ విత్‌‌ డ్రాకు అంగీకరించటంతో  పరోక్షంగా రాయలసీమ లిఫ్ట్ (సంగమేశ్వరం) ఆపాలని వేసిన ఇ

Read More

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే

గాంధీభవన్: క్విట్ ఇండియా 78వ దినోత్సవం సందర్బంగా గాంధీభవన్ ఆవరణలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలో

Read More

తుగ్లక్ గురించి హిస్టరీ లో చదివా… ఇప్పుడు స్వయంగా కేసీఆర్ ని చూస్తున్నా

సీఎం కేసీఆర్ అస‌మ‌ర్ధ‌త‌ కారణంగా కృష్ణా నీళ్లన్నీ ఆంధ్రాకే వెళుతున్నాయ‌ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సంగమేశ్వర్ దగ్గర రోజుకు 3 టీ

Read More

శ్రీశైలం డ్యాం నీళ్లపైనా.. ఏపీ కుట్రలు

పోతిరెడ్డిపాడు కోసం మరో ఎత్తు గడ నాగార్జునసాగర్ కు నీటి విడుదల ఆపాలని డిమాండ్ శ్రీశైలం డ్యాం ప్రొటోకాల్ కు వ్యతిరేకంగా పావులు లేని రూల్స్​ను ముందు పెట

Read More

కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు కేసీఆర్ దోచిపెడుతున్నారు

పోతిరెడ్డిపాడు విషయంలో TRS ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి. కృష్ణా నీళ్ళను ఆంధ్రప్రదేశ్ కు సీఎం

Read More

కేసీఆర్‌కు నీళ్ల క‌న్నా లిక్క‌ర్ బ్రాండ్‌ల గురించి బాగా తెలుసు

కృష్ణా జలాల దోపిడీలో మరో దారుణం జ‌రిగింద‌ని అన్నారు ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. పోతిరెడ్డి పాడు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం విడుద‌

Read More

ఏపీ తో కలిసే ఉంటాం..అలా అని రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: సీఎం కేసీఆర్

ఏపీ తో కలిసి ఉన్నాము కలిసే ఉంటాం.. అలా అని రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు  సీఎం కేసీఆర్. లాక్ డౌన్ పై ఏర్పాటు చేసిన మీడియ

Read More