
KTR
కోచింగ్ కంప్లీట్ అవుతున్నా స్టైఫండ్, బుక్స్ ఇయ్యలే
కరీంనగర్, వెలుగు: బీసీ స్టడీ సర్కిళ్లలో ఎస్సై, కానిస్టేబుల్ ఎగ్జామ్స్కోసం మూడు నెలలుగా కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులకు పరీక్ష దగ్గర పడుతున్నా ప్రభ
Read Moreపోటీకి సిద్ధం..హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు
యుద్దం ఆరంభమైంది.. చూసుకుందాం అంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియో
Read Moreకేటీఆర్ ముందే బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ
మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ వర్గపోరు భగ్గుమన్నది. మార్చి 25వ తేదీ శనివారం మంత్ర కేటీఆర్ ముందే ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి.&n
Read Moreసీఎం అంటే క్రిమినల్ మినిస్టర్: విజయశాంతి
సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. మార్చి 25 శనివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో "మా నౌకరీలు మాగ్గ
Read Moreతెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసమా? కల్వకుంట్ల ఫ్యామిలీ కోసమా?: వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఏ కార్యక్రమం జరిగినా
Read Moreదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు : కేసీఆర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. ఇది ప్రధాని మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని అ
Read Moreరాహుల్ గాంధీ కాంగ్రెస్కు పట్టిన పీడ అని వాళ్లే అంటుర్రు: బండి సంజయ్
ఓబీసీ సమాజాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్
Read Moreనాకు, సంజయ్కు నోటీసులిచ్చిన్రు .. కేటీఆర్కు ఎందుకియ్యలె?
మంత్రి వ్యాఖ్యల గురించి సిట్కు చెప్పిన: రేవంత్ హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తనకు, బండి సంజయ్
Read Moreమిలియన్ మార్చ్ తరహా.. నిరుద్యోగ మార్చ్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన 30 లక్షల మంది విద్యార్థులతో.. నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని సంచలన ప్రకటన చేశార
Read Moreఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, కేంద్ర బలగాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతున్న ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించటం హై టెన్షన్ పెడుతుంది. మార్చి 21వ తేదీ మంగ
Read MoreLiquor Scam :ఈడీ విచారణకు హాజరైన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. మార్చి 21వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల 30 సమయంలో ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు.
Read Moreముగిసిన కవిత విచారణ.. ఇంటికొచ్చేశారు
ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈడీ ఆఫీసు నుంచి ఆమె రాత్రి 9 గంటల 15 నిమిషాల సమయంలో బయటకు వచ్చారు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోక
Read More