land issue

నాది కాని భూమి నాకొద్దు.. వెనక్కి తీస్కొని నన్ను కాపాడండి

సర్కారుకు వరంగల్​ వృద్ధుడు రామస్వామి మొర ధరణిలో పొరపాటున రామస్వామి పేరుతో రూ.4 కోట్ల విలువజేసే  భూమి ఇదే అదనుగా తమకు పట్టా చేయాలని పలువురు

Read More

జగిత్యాలలో భూ వివాదం .. ఒకరు ఆత్మహత్య, మరొకరు హత్య

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో దారుణం జరిగింది. భూవివాదానికి రెండు ప్రాణాలు బలైపోయాయి. కమలాపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు పులి లక్ష్మయ

Read More

వృద్ధ దంపతులకు న్యాయం చేసిన జడ్జి

నర్సాపూర్, వెలుగు : వృద్ధుల ఆలనా పాలన కొడుకులు, కూతుళ్లు చూడాలని లేదంటే సీనియర్​ సిటిజన్​చట్టం ప్రకారం శిక్షకు అర్హులవుతారని నర్సాపూర్ జూనియర్ సివిల్

Read More

గెట్టు పంచాయితీ ప్రాణాలు తీసింది దంపతుల దారుణ హత్య

ఆసిఫాబాద్, వెలుగు: అన్నదమ్ముల మధ్య భూమికి సంబంధించి చిన్న గెట్టు గొడవ ఇద్దరి ప్రాణాలను తీసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమానలో జరిగిన

Read More

ధరణి వచ్చాక ఫామ్ వెంచర్​లో రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్లు

భూరికార్డుల ప్రక్షాళనలో పీఆర్, ఆర్​అండ్​బీ, ఎన్​హెచ్ భూములకు పాస్​బుక్స్ జారీ ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ సేత్వార్ రెడీ చేయని ఆఫీసర్లు రోడ్ల పట్ట

Read More

సర్కార్ చేతుల్లోకి ధరణి..టెర్రాసిస్ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం

త్వరలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్​కు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఇప్పటికే సీజీజీతో సంప్రదింపులు.. ‘భూమాత’గా మారనున్న పేరు భూరికార్డు

Read More

ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య కూడా ధరణి బాధితుడే

తన రెండెకరాల భూమి ధరణిలో చూపించడం లేదని రెండేండ్లుగా తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే సెక్రటేరియెట్​లో రెవెన్యూ మంత్రిని కలిసి పరిష్కరించాలని వినతి ప

Read More

నమ్మిన ఫ్రెండే ఆరుగురిని హత్య చేసిండు.. తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చనిపోయిన వారిలో దంపతులు, కవల పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు లోన్ ఇప్పిస్తానని నమ్మించి ఆస్తి రాయించుకున్న ఫ్రెండ్

Read More

భూ సమస్యను వెంటనే పరిష్కరించాలి : గడ్డం లక్ష్మణ్

లింగాల, వెలుగు: మండలంలోని రాయవరం గ్రామ రైతుల భూ సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, సర్వే నెంబర్ 83ను రెవెన్యూ భూమిగా ప్రకటించి రైతులకు పట్టాలు

Read More

మా భూములు మాకేనని... సర్కారుపై రైతుల భూపోరాటం

నేదునూరు , తోటపల్లి రిజర్వాయర్ల కోసం తీసుకున్న భూములు తిరిగివ్వాలని డిమాండ్ నాడు అగ్గువకు తీసుకున్న సర్కారు ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పే

Read More

భూమిలో సగం వాటా అడిగినందుకు తమ్ముడిని చంపిండు

సంగారెడ్డి జిల్లాలో ఘటన కొండాపూర్, వెలుగు: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కోనాపూర్‌‌ గ్రామంలో భూమి అడిగాడని సొంత తమ్ముడిని అన్న హ

Read More

రూ. ఆరు కోట్ల భూమి కోసం కొట్లాట

ఒకరికి అమ్మి మరొకరికి  రిజిస్ట్రేషన్‌‌‌‌ చేస్తుండగా..  తహసీల్దార్ ఆఫీస్ ముందే గొడవ  బౌన్సర్‌‌&zwnj

Read More

అర్హులందరికీ పోడు పట్టాలివ్వాలని.. కలెక్టరేట్​ ముట్టడించిన గిరిజనులు

అడ్డుకున్న పోలీసులు గేటు తోసుకుని వెళ్లిన గిరిజనులు మెదక్​లో ఉద్రిక్తత మెదక్, వెలుగు:  అర్హులైన గిరిజనులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలన్న డ

Read More