land issue

రిటైర్డ్ ఎంపీడీవో హత్యకు 8 లక్షల సుపారీ 

జనగామ జడ్పీ వైస్ చైర్ పర్సన్ భర్త,  బీఆర్ఎస్ లీడర్ అంజయ్య సూత్రధారి  భూముల విషయంలో గొడవతో మర్డర్: వరంగల్ సీపీ రంగనాథ్ అంజయ్య సహా ము

Read More

భూములు గుంజుకోవద్దంటూ ఎస్సై కాళ్ల మీద పడ్డ మహిళా రైతు

చెన్నూరు: ‘జీవనాధారమైన భూములు పోతే మేమెట్ల బతకాలె ..మా భూములు బలవంతంగా గుంజుకోవద్దు సారూ’ అంటూ ఓ మహిళ రైతు ఎస్సై కాళ్లమీద పడి వేడుకుంది. &

Read More

ప్రజావాణిలో రైతు వినూత్న నిరసన

ధరణి లోపాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూసమస్యలకు పరిష్కారం కాకపోగా.. కొత్త సమస్యలు వచ్చిపడటంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అ

Read More

నేను చనిపోతే కేసీఆరే కారణం.. ధరణితో భూమిని కాజేశారు

నేను చనిపోతే కేసీఆరే కారణం ధరణితో భూమిని కాజేశారు     సోషల్ మీడియాలో యువకుడి వీడియో వైరల్   భీమదేవరపల్లి, వెలు

Read More

రూలింగ్​పార్టీకి మైనస్​గా మారబోతున్నఅనుచరుల భూదందాలు

హైదరాబాద్/ ఎల్బీ నగర్/కుత్భుల్లాపూర్/ కూకట్ పల్లి, వెలుగు: రియల్ ఎస్టేట్ కు కేరాఫ్​గా మారిన రంగారెడ్డి జిల్లాలో రూలింగ్​పార్టీ ఎమ్మెల్యేలు,

Read More

నాగలి,ఉరితాడుతో గవర్నర్ వద్దకు రైతు

న్యాయం కోసం ఓ రైతు వినూత్న నిరసనకు దిగాడు. భుజాన నాగలి, చేతిలో ఉరి తాడుతో తన ఆవేదనను వెల్లబుచ్చాడు. వరంగల్ జిల్లాకు చెందిన రైతు సురేందర్ అనే వ్యక

Read More

కలెక్టరేట్​ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం 

జనగామ : భూ సమస్యను పరిష్కరించాలంటూ జనగామ కలెక్టరేట్​లో దంపతులు ఆత్మహత్యయత్నం చేశారు. కలెక్టర్​ కార్యాలయం పైకి ఎక్కి పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకొనే

Read More

తహసీల్దార్​ ఆఫీసు ఎదుట  కుటుంబం ఆందోళన 

సిద్దిపేట : కోహెడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన తమ భూమిని మరొకరి పేరిట పట్టా చేశారని ని

Read More

బతికున్నడని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకుందామనుకున్నరు

కరీంనగర్ జిల్లాలో చని పోయిన వ్యక్తిని కోమాలో ఉన్నాడని నమ్మించి భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ ఘటన మానకొండూరులో చోటుచ

Read More

భూమికి భూమి ఇస్తేనే ఒప్పుకుంటం : ట్రిపుల్​ ఆర్​ బాధితులు

యాదాద్రి ట్రిపుల్​ ఆర్ ​బాధితులు యాదాద్రి, వెలుగు: భూమికి భూమి ఇస్తేనే రోడ్డు నిర్మాణానికి తమ భూములిస్తామని ట్రిపుల్​ ఆర్​ బాధితులు చెప్పారు.

Read More

అక్రమ పట్టా చేసుకున్నరు..సచ్చిపోతా అంటూ ​​​​​​​మహిళ ఆత్మహత్యాయత్నం

  అడ్డుకున్న చుట్టుపక్కల వారు  నల్లబెల్లి మండలంలో ఘటన నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో ఓ బీఆర్ఎస్

Read More

14 ఎకరాల భూమికి 9 ఎకరాలే చూపిస్తుంది: రైతు

నిర్మల్ జిల్లా బాసర తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో దేశాయి రాజేశ్వర్ అనే రైతు నిరసన  తెలిపాడు. సర్వే నెంబర్ 543లో 14 ఎకరాలు 7 గుం

Read More

తన భూమిని లాక్కుంటున్నారని యువకుడి అఘాయిత్యం

సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం బోర్పట్లలో విషాదం చోటుచేసుకుంది. తన భూమిని లాక్కుంటున్నారని మనస్థాపంతో నందిశ్వర్ అనే యువకుడు ఆత్యహత్య చేసుకున్నాడ

Read More