land issue

రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో భూ వివాదంతో వ్యక్తి హత్య

రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో భూ వివాదం హత్యకు దారి తీసింది. మార్కింగ్ వాక్ చేస్తున్న సమయంలో జార్జ్(62), సమర్జిత్ సింగ్ (52) అనే ఇద్దరు వ్యక్తుల మధ

Read More

రిజిస్ట్రేషన్ రద్దుకు రూ.లక్ష డిమాండ్ చేసిన తాండూర్ సబ్ రిజిస్ట్రార్

రూ.50వేలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం వికారాబాద్, వెలుగు: భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోసం ఓ రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేయగా.. రూ.50వేల లంచం తీసుకుంటూ

Read More

భూమి కాజేశారని మహిళ ఆత్మహత్య యత్నం

రంగారెడ్డి జిల్లా కలక్టరేట్ కార్యాలయంలో కలకలం చోటుచేసుకుంది. తమ భూమిని ధరణి నుండి తొలగించారని జయశ్రీ అనే బాధిత మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. అదనపు కలెక

Read More

జగిత్యాల జిల్లాలో మూడు రోజుల్లో రెండు సూసైడ్​ అటెంప్ట్‌లు

సోషల్ మీడియాలో యువకుడి సెల్ఫీ వీడియో   జగిత్యాల జిల్లా మల్యాలలో ఘటన  మల్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా మల్యాల ఎస్ఐ చిరంజీవి తనను వే

Read More

కేటీఆర్ ..దీనిని అభివృద్ధి అంటారా..? అరాచకం అంటారా?

బలవంతంగా భూమిని గుంజుకోవడం… బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం… కేటీఆర్… దీనిని అభివృద్ధి అంటారా…?! అరాచకం అంటారా!? అని టీపీసీసీ

Read More

దళితుల భూమి గుంజుకున్నరు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెల్క గ్రామంలో 19 ఏండ్ల కిందట ఎస్సీలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని రెవెన్యూ ఆఫీసర్లు

Read More

నిజామాబాద్ లో ఎమ్మెల్యే అల్లుడు vs మేయర్ భర్త

నిజామాబాద్ జిల్లాలోని సాయినగర్ లో భూవివాదం తలెత్తింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అల్లుడు సంపత్, నిజామాబాద్ మేయర్ భర్త దండు శేఖర్

Read More

ఉద్యోగం లేదు.. ఉన్న భూమి సర్కారు లాక్కొంది

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని చెబుతున్నాడు. అందుకు అనుమతి కావాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా కనగ

Read More

పొలం తగాదా.. మాజీ సైనికుడి కాల్పుల్లో ఇద్దరి మృతి

గుంటూరు: జిల్లాలోని మాచర్ల మండలం రాయమవరం గ్రామంలో పొలం తగాదా ఘర్షణకు దారితీసింది. కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘర్షణలో ఆవేశానికి లోనైన మాజీ సైనికుడు తన

Read More

వాడిని రెండు సంపి పంపించండి

రాష్ట్రంలో మంత్రులు నోరు పారేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే చిరాకు పడుతున్నారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళా ఎండీడీవోపై నోరు జారారు. ఇప్పు

Read More

డీఎస్పీ ఆఫీసులో పురుగుల మందు తాగిన మహిళా రైతు

నల్గొండ డీఎస్పీ ఆఫీసులో ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని కతాల్ గూడ‌కు చెందిన కవిత అనే మహి

Read More

గుర్రంపోడు తండాకు BJP నేతలు : కబ్జా అయిన గిరిజన భూముల్లో పర్యటన

గిరిజన భరోసా యాత్ర నిర్వహించేందుకు హుజూర్ నగర్ కు వెళ్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఎమ్మెల్యే సైదిరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతలు గిరిజనుల భూములు లాక్

Read More