land issue

మంత్రి దళితుల భూముల్ని లాక్కుంటున్నారు: పారిజాత నర్సింహరెడ్డి

మంత్రి సబితా ఇంద్రా రెడ్డి బడంగ్​పేట మున్సిపాలిటీ పరిధిలోని దళితుల భూములను లాక్కుంటున్నారని కార్పొరేషన్​ మేయర్​ పారిజాత నర్సింహరెడ్డి ఆరోపించారు. దావు

Read More

కమిషనరేట్ ఎదుట కొల్లూరు ప్లాట్ల బాధితుల నిరసనలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి కొల్లూరులో తాము కొనుగోలు చేసిన ప్లాట్లలో వేరే వారు తిష్ట వేశారని బాధితులు రోడ్డెక్కారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకా

Read More

రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఆరోపణలు.. :అరికెపూడి గాంధీ

రాజకీయంగా తనను దెబ్బ కొట్టేందుకే కొందరు తనపై ఆరోపణలు చేస్తున్నారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. సులోచన అగర్వాల్​ హైకోర్టులో వేసిన

Read More

బీఆర్ఎస్​ ఎంపీ కేశవరావు కుమారులపై బంజారాహిల్స్ లో కేసు

ఓ మహిళకు చెందిన స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలతో బాధితుల ఫిర్యాదు మేరకు బీఆర్​ఎస్​ ఎంపీ కె.కేశవరావు కుమారులపై బంజారాహిల్స్​ పోలీస్ స్టేషన్​లో కేసు నమోద

Read More

హక్కుదారులా.. ? ఆక్రమణదారులా..?

భూదాన్ భూముల్లో ఇండ్లపై అనుమానాలు భూ ఆక్రమణకు ప్రయత్నమన్న కలెక్టర్ కొందరికి డబ్బులిచ్చామంటున్న బాధితులు సెల్ఫ్​డిక్లరేషన్​ ఇవ్వాలన్న పోలీసులు

Read More

ఖమ్మం జిల్లాలో హైఅలర్ట్.. గుడిసెలు తొలగించిన అధికారులు.. పోలీసుల లాఠీఛార్జ్?

ఖమ్మం జిల్లా  వెలుగుమట్లలో జులై 15న తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి.   భూదాన్‌ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెల కూల్చివేతకు అధికారు

Read More

బీహార్​లో దారుణ హత్య.. కత్తితో కళ్లు.. .. ఛిద్రం చేసిండ్రు

బీహార్​లో జరిగిన ఓ హత్యోదాంతం అక్కడి ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో బాధితురాలు మృతదేహం ఛిద్రమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖగారియా

Read More

భూ వినియోగంపై పొంతన లేని లెక్కలు

తెలంగాణలో భూ వినియోగానికి సంబంధించిన గణాంకాలు ఎప్పుడూ సంక్లిష్టమే. ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్ర స్థాయి పరిస్థితులకు మధ్య పొంతన ఉండటం లేదు. అందు

Read More

భూవివాదంతో బాబాయిపై గొడ్డలితో దాడి

వీణవంక, వెలుగు: నాలుగు గుంటల భూమి కోసం సొంత బాబాయిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. కరీంనగర్​జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామానికి చెందిన చుక్కల బుచ్చయ్

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూ వివాదం.. హైకోర్టు ఆదేశం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆయన కూతురు తుల్జా భవానీల భూ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూన్ 30వ తేదీ శుక్రవారం కూతురు, అల్

Read More

కొబ్బరి నీళ్లలో మత్తుమందు కలిపి.. ఐటీ రిటైర్డ్ కమిషనర్ ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్ లో ఐటీ రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. భూమి కొనుగోలు చేస్తామని ఇంట్లోకి వెళ్లి  చోరీకి పాల్పడ్డాడు నిందితు

Read More

నా తండ్రి తప్పు చేశాడు.. క్షమించండి : ముత్తిరెడ్డి కూతురు

తన తండ్రి, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలాన్ని తన ప

Read More

భూసమస్య పరిష్కరించాలని సెల్​ టవర్​ ఎక్కి ఆందోళన

నర్సంపేట, వెలుగు :   భూ సమస్యను పరిష్కరించాలని వరంగల్​జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో గురువారం ఓ రైతు సెల్ టవర్ ఎక్కి  ఆందోళన  చేశా

Read More