latest news

దొరల బలమా, ప్రజా బలమా చూసుకుందాం : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

    కేసీఆర్ ​గజ్వేల్​ను వదిలి కామారెడ్డిలోనే పోటీ చేయాలి     కామారెడ్డిలో సీఎం గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

Read More

గిరిజనుల అభివృద్ధికి కృషి : పోచారం శ్రీనివాస్​రెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని

Read More

పేదలకు వరం ఆయుష్మాన్ భారత్: నందీశ్వర్​ గౌడ్

పటాన్​చెరు, వెలుగు:  భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పేదలరకు ఒక వరమని పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్​ గౌడ్ అన్నారు.

Read More

ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకున్నాం : బి.వినోద్ కుమార్

ముస్తాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలు ఆంక్షాలను నెరవేర్చుకున్నామని, సీఎం కేసీఆర్​పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని ప

Read More

టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేయాలి.. వేదిక నాయకులు డిమాండ్​

కల్వకుర్తి, వెలుగు: టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి చైర్మన్  జనార్దన్ రెడ్డిని సస్పెండ్  చేయాలని విద్యావంతుల వేదిక నాయకులు డిమాండ్​ చేశారు.

Read More

ఇథనాల్​ కంపెనీ మూసివేయాలి: చంద్రకుమార్

మరికల్, వెలుగు: ఇథనాల్​ కంపెనీ మూసి వేయాలని రిటైర్డ్​ హైకోర్టు జడ్జి జస్టిస్​ బి.చంద్రకుమార్​ కోరారు. మండలంలోని చిత్తనూర్​ వద్ద ఉన్న ఇథనాల్​ కంపెనీని

Read More

చంద్రబాబుకు భారీ షాక్ : ముందస్తు బెయిల్ పిటీషన్లు అన్నీ డిస్మిస్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు కేసుల్లోకు సంబంధించి.. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్లను డిస్మిస్ చేసి

Read More

పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు: పైతర మీనాక్షి

​మునిపల్లి, వెలుగు  :  పల్లెల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ ఎంతగానో  కృషి చేస్తోందని జడ్పీటీసీ పైతర

Read More

వీరజవాన్ నీరడి గంగా ప్రసాద్​కు కన్నీటి వీడ్కోలు

      అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, పాల్గొన్న కలెక్టర్, సీపీ      జనసంద్రమైన కుమ్మన్​పల్లి  బోధన్​,

Read More

లింగంపేట మండలంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ సుడిగాలి పర్యటన

లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలోని 11 గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్​ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Read More

అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారు : చంటి క్రాంతికిరణ్‌

జోగిపేట, వెలుగు :  ఆందోల్​ అభివృద్ధిని చూసి పలువురు బీఆర్‌‌ఎస్​లో చేరుతున్నారని ఎమ్మెల్యే చంటి  క్రాంతి కిరణ్‌ అన్నారు. ఆదివా

Read More

కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి : చాడ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

జనగామ అర్బన్, వెలుగు : హమాలీ వర్కర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు ఆర్థికసాయం పెంచాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ

Read More

కాంగ్రెస్ నాయకుల మద్దతుతో మర్రి జనార్దన్ రెడ్డికి నిరసన సెగ

కందనూలు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పదేళ్ల ప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన యాత్రను  క

Read More