latest news
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్
దేశంలోని 21 ఐఐటీల్లో 2024-–25 విద్యా సంవత్సరంలో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ -పీహెచ్డీ (డ్యూయల్&zw
Read Moreబీసీ సాయం చిచ్చు.. బీఆర్ఎస్ ఎంపీటీసీ రాజీనామా
సూర్యాపేట జిల్లా త్రిపురవరం ప్రజాప్రతినిధి తీవ్ర నిర్ణయం ఎమ్మెల్యే, పార్టీ మండల అధ్యక్షుడి తీరుకు నిరసనగానే.. కోదాడ, వెలుగు : బీఆర్&zw
Read Moreతెలంగాణలో డ్రగ్స్ కేసులు రెండింతలైనయ్: లోక్సభలో కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 2020తో పోలిస్తే 2021లో డ్రగ్స్ కేసులు రెండింతలకు పైగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే, ఏపీలోనూ భారీగా కేసులు పె
Read Moreసాగర్లో నిల్వ నీళ్లను వాడుకుంటం: కేఆర్ఎంబీని కోరిన తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్లో తాము నిల్వ ఉంచుకున్న 18.70 టీఎంసీల నీళ్లను వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆ
Read Moreఇప్పటిదాకా మౌనంగా ఉన్నోళ్లే..ఇప్పుడు రాజకీయం చేస్తున్నరు:కపిల్ సిబాల్
న్యూఢిల్లీ: మణిపూర్ అల్లర్లపై ఇంతకాలం మౌనంగా ఉన్నవారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆగ్
Read Moreఏఎన్ఎం నియామకాలపై హైకోర్టు స్టే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 623 ఏఎన్ఎం పోస్టుల నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. ఏఎన్ఎంలుగా కేవలం ఎస్టీ అభ్యర్థులన
Read Moreఏ అధికారంతో నోటిఫికేషన్ ఇచ్చిన్రు?.. లేక్ ప్రొటెక్షన్ కమిటీపై హైకోర్టు ఫైర్
హైదరాబాద్, వెలుగు: చెరువుల బఫర్ జోన్లను నోటిఫై చేయడంలో జరుగుతున్న జాప్యంపై శుక్రవారం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2010లో చెరువుల పరిరక్షణ కమ
Read Moreట్రక్కును ట్రాలీ ఆటో ఢీకొని.. 10 మంది మృతి
13 మందికి తీవ్ర గాయాలు గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ప్రమాదం మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్
Read Moreపంజాబ్లో దారుణం.. కూతుర్ని చంపి బాడీని ఈడ్చుకెళ్లాడు
న్యూఢిల్లీ: పంజాబ్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కన్న కూతురిని చంపేసి, ఆపై ఆమె డెడ్ బాడీని తన బైక్ కు కట్టుకుని ఊర్లోని రోడ్లపై ఈడ
Read Moreపోలెండ్లో బయటపడ్డ పేలని బాంబు.. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు వేసినదిగా గుర్తింపు
14 వేల మందిని సేఫ్ ప్లేస్కు తరలింపు.. బాంబును డిఫ్యూజ్ చేసిన సైన్యం వార్సా: పోలెండ్ లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి భారీ పేలని బాంబు బయటపడిం
Read Moreతిరుమల చరిత్రలో తొలిసారి.. చిరుత దాడిలో ఎనిమిదేండ్ల చిన్నారి మృతి
ఏపీ తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి నడకమార్గంలో చిరుత దాడిలో ఎనిమిదేండ్ల బాలిక చనిపోయింది. ఆగస్టు 11 వారం రాత్రి 8 గంటల
Read Moreబీసీల యుద్ధభేరి మోగుతున్నది
ఎంతో గోస పడి, నష్టపోయి, త్యాగాలు చేసి సాధించిన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల నుంచి బీసీలకు మరీ మొండి చేయి చూపించిందని బీసీ కులాలన
Read Moreచంద్రుడి పైకి రష్యా స్పేస్ క్రాఫ్ట్
ఈ నెల 23 న ల్యాండయ్యే అవకాశం మాస్కో: ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా ఓవైపు సతమతమవుతున్న రష్యా.. తాజాగా చంద్రుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ను పంపించింది.
Read More













