న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 2020తో పోలిస్తే 2021లో డ్రగ్స్ కేసులు రెండింతలకు పైగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే, ఏపీలోనూ భారీగా కేసులు పెరిగినట్లు శుక్రవారం లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ రాతపూర్వక సమాధానం ఇచ్చింది. 2019–2021 మధ్య డ్రగ్ ట్రాఫికింగ్ పరిధిలోని నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్స్(ఎన్డీపీఎస్) యాక్ట్–1985 కింద దేశంలో నమోదైన కేసుల సంఖ్యను వెల్లడించింది. ఇందులో తెలంగాణలో 2019లో 258 కేసులు నమోదు కాగా.. 2020లో 245 కేసులు, 2021లో 624 కేసుల నమోదైనట్లు తెలిపింది. అయితే, ఏపీలో 2019లో 431, 2020లో 602, 2021లో 1,085 కేసులు పెరిగాయని వెల్లడించింది..
తెలంగాణలో డ్రగ్స్ కేసులు రెండింతలైనయ్: లోక్సభలో కేంద్రం
- దేశం
- August 12, 2023
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్శాఖ అలర్ట్