latest news
ఆర్టీసీ విలీన ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి..:ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామ రెడ్డి
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామరెడ్డి తెలిపారు. ఆగస్టు 1న
Read Moreఆ దేశంలో పెట్రోల్ ధర మండుతోంది... ఎంతంటే...
పెట్రోల్ మాట వింటేనే ఆదేశంలో జనాలు బెంబేలెత్తున్నాయి. పాకిస్థాన్ లో డబుల్ సెంచరీ దాటిన ధరతో సతమతమవుతున్న జనాలకు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న
Read Moreమధ్యంతర పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
తుది వాదనలు వినాల్సిందేనని తేల్చిన కోర్టు మూడేండ్లు విచారణ జరిగాక ఎలా కొట్టేస్తామని వ్యాఖ్య తుది తీర్పుపై మంత్రి అనుచరుల్లో ఉత్కంఠ హైదరాబా
Read Moreహానర్ ప్యాడ్ X9 టాబ్లెట్ వచ్చేసిందోచ్... ధర ఎంతంటే
కొత్త ట్యాబ్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో (Honor Pad X9) లాంచ్ అయింది. ముందున్న వెర్షన్తో పోలిస్తే.. పెద్ద మెరుగైన డిస్ప్
Read Moreబాహుబలి సీన్ రిపీట్: హాస్పిటల్ వెళ్లాలంటే.. శివగామిలా మారాల్సిందేనా?
బాహుబలి సినిమాలో శివగామి మహేంద్ర బాహుబలిని బల్లాల దేవ నుంచి రక్షించడానికి నదిలో ఈదుతూ.. ప్రాణాలు విడిచి బాబు ప్రాణాలు కాపాడిన ఘటన గుర్తుందా.. ప్రాణాలు
Read Moreఅస్సాంలో ఆయుధాల శిక్షణా శిబిరం... తుపాకుల కలకలం.. కేసు నమోదు
అస్సాం రాష్ట్రంలోని దర్రాంగ్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఆయుధ శిక్షణా శిబిరం నిర్వహించినందుకు గాను నిర్వాహకులపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశార
Read Moreపార్కింగ్ సమస్య పరిష్కరించడానికి సలహాలివ్వండి.. : మంత్రి కేటీఆర్
దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ సమస్య పెను సవాలుగా మారుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని పార్కింగ్ సమస్యల్ని పరిష్కిరించాలని కోరుతూ ఆయన
Read Moreఖమ్మంలో దారుణం.. తల్లి కుమారుడి దారుణ హత్య
ఖమ్మం జిల్లాలో తల్లి కుమారుడి దారుణ హత్య సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తులశమ్మ(
Read Moreమీడియాలో విశ్వసనీయతే ముఖ్యం..:వివేక్ వెంకటస్వామి
వార్తల విశ్వసనీయతే మీడియాను నిలబెడుతుందని విశాఖ ఇండస్ట్రీస్ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆగస్టు 1న మ్యారియేట్ హోటల్లో సౌత్ ఇండియా మీడియా
Read Moreవీడి పిచ్చి పీక్స్ కు చేరింది.. రీల్స్ కోసం ఇంత రిస్కా...
సోషల్ మీడియా వచ్చిన తరువాత జనాలు పాపులర్ అయ్యేందుకు ఏం చేస్తున్నారో వారికే అర్దం కావడం లేదు. రీల్స్ కోసం.. లైకుల కోసం జనాలు రక రకాల ట్రిక్కులను
Read Moreవిశాఖకు ఆణిముత్యంగా ఇనార్బిట్ మాల్.. 8 వేల ఉద్యోగాలకు శ్రీకారం
విశాఖపట్నంలో అతిపెద్ద ఇనార్బిట్ మాల్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారురూ. 600
Read Moreబిల్లులు ఉద్దేశపూర్వకంగా వెనక్కి పంపలేదు..: గవర్నర్ తమిళిసై
అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను తాను ఉద్దేశపూర్వకంగా వెనక్కి పంపలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆగస్టు 1న ఆమె రాజ్ భవన్ లో మీడియాతో మాట్లాడ
Read Moreఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం.. లక్షణాలు, సంకేతాలతో ముందే గుర్తించండిలా
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తోన్న మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్. దీనిపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 1న ప్రపంచ ఊపిరితిత్త
Read More













