latest news
ఓటుకు నోటు కేసు ..ఆగస్టు చివరి వారానికి వాయిదా
ఆగస్టు చివరి వారానికి వాయిదా మళ్లీ వాయిదా కోరవద్దని రేవంత్ అడ్వకేట్కు సుప్రీంకోర్టు స్పష్టం న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓటుకు నోటు’ కేసు విచ
Read Moreవరద నీటిలోకి కెమికల్స్.. వేలాదిగా చనిపోయిన చేపలు
గండిగూడెం చెరువులో వేలాదిగా చనిపోయిన చేపలు లక్షల ఆదాయం కోల్పోయామని మత్స్యకారుల ఆవేదన రామచంద్రాపురం, వెలుగు :మూడ్రోజులుగా కురుస్తున్న వ
Read More8 వేల కోట్లతో రిపేర్లు చేసి వానలొస్తే స్కూళ్లకు సెలవులిస్తున్నరు
లక్షల జీతం తీసుకునే సీఎం జీపీ కార్మికుల శ్రమను దోచుకుంటుండు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి, వెలుగు : మన ఊర
Read Moreనేడు బీజేపీ స్టేట్ చీఫ్గా కిషన్ రెడ్డి బాధ్యతలు
హైదరాబాద్: బీజేపీ స్టేట్ చీఫ్గా కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం 11.45 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించను న్నారు. ఉదయం 7.30 గంటలకు పాత
Read Moreవేర్వేరు చోట్ల గుండెపోటుతో ఇద్దరు మృతి
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని డిస్ట్రిక్ట్ లైబ్రరీకి గురువారం చదువుకునేందుకు వచ్చిన దుర్గారావు(40) అనే వ్యక్తికి ఛాతి నొప్పి ర
Read Moreదేశంలో సంపన్న ఎమ్మెల్యే డీకే శివకుమార్
కర్నాటక డిప్యూటీ సీఎంకు రూ.1,400 కోట్ల ఆస్తులు టాప్ 20లో 12 మంది కర్నాటక వారే రూ.2 వేలు కూడా లేని బెంగాల్ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ లాస్ట్ ఏడీఎఫ్
Read Moreకాంగ్రెస్ లో చేరిన గద్వాల జడ్పీ చైర్ పర్సన్
బీఆర్ఎస్ లో అవమానాలు భరించలేకనేనని వెల్లడి గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార
Read Moreకూరగాయల సాగు పెరగాలె: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి మరింత పెరగా ల్సిన అవసరం ఉందని వ్యవసాయ
Read Moreకిడ్నీలు ఫెయిలై ఒకరి మృతి
నిరుడు మృతుడి భార్య కూడా ఇదే వ్యాధితో మరణం అనాథలైన ఇద్దరు కొడుకులు నర్సింహులపేట,వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం నర్సి
Read Moreఆర్టీసీ, మెట్రోకు ఒక్కటే కార్డు
వచ్చే నెల రెండో వారంలోగా జారీ చేసేలా ప్లాన్ దశల వారీగా ఎంఎంటీఎస్, క్యాబ్స్, ఆటోల్లో చెల్లుబాటు రివ్యూ చేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ, శ్రీనివాస్ గ
Read Moreపేదలకు ఇండ్లు ఇవ్వకుండా కేసీఆర్ మోసం: వివేక్ వెంకటస్వామి
కేంద్ర నిధులు దుర్వినియోగం చేసిండు ధర్నాకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్, వెలుగు: పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హ
Read Moreతెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది
బీజేపీ స్టేట్ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ నియంతృత్వ పాలనతో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని బీజేపీ రాష్ట్ర వ్యవహార
Read Moreకాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్గా రేవంత్
భట్టి సహా 28 మందికి చోటు న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్&zwn
Read More












