latest news
ఎన్నిసార్లు చెప్పాలయ్యా : రూ.500 నోటు పోదు.. వెయ్యి నోటు రాదు
దేశంలో నోట్ల రద్దు, ఉపసంహరణపై పెద్ద ఎత్తున ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల్లోనూ ఎన్నో సందేహాలతోపాటు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మొన
Read Moreవాట్సాప్లో సరికొత్త ఫీచర్.. ఛానల్స్ను వీక్షించవచ్చు
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లతో టాప్ ప్లేస్లో ఉన్న వాట్సాప్..సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. టెలిగ్రామ్ ఛానల్ తరహ
Read Moreడెస్క్లో పని చేస్తున్నారా.. ? ఈ వార్త మీ కోసమే
డెస్క్ ఉద్యోగులు నిత్యం ఒకే చోట కూర్చుని పని చేయాల్సిందే. నిశ్చలంగా కూర్చోవడం పలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు నిపుణులు. ఒకే చోట కొన్ని
Read More2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం..15 మంది అరెస్టు
వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాల రాకెట్ గుట్టురట్టయ్యింది. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ
Read Moreఎమ్మెల్సీ రేసులో దాసోజు శ్రవణ్.? కేసీఆర్ ఫైనల్ చేస్తాడా?
దాసోజు శ్రవణ్..ఒకప్పుడు కేసీఆర్ రైట్ హ్యాండ్. కొన్ని కారణాలతో వేరే పార్టీల్లో చేరినా..రీసెంట్ గా సొంత పార్టీలోకి తిరిగొచ్చారు. ఉద్యమం టైం లో సీఎం కేసి
Read Moreలేఆఫ్ కష్టాలు : వెయ్యి కంపెనీలకు అప్లై చేస్తే.. ఒక్కరూ జాబ్ ఇవ్వలేదు..
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల కష్టం మామూలుగా లేదు. ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితులు ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో నెలకొన్నాయి. బడా కం
Read Moreటికెట్లపై బీఆర్ఎస్ లీడర్లలో కన్ఫ్యూజన్
కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్తగా పోటీ చేయాలనుకునే BRS నేతలు కన్ఫ్యూ జ్ అవుతున్నారట. కేసీఆర్ ను నమ్ముకోవాలో..కేటీఆర్ ను నమ్ముకోవాలో తెలియక తికమక
Read Moreనాంపల్లిలో రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండ
Read Moreటీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో.. మరో ఇద్దరికి బెయిల్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరికి బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తండ్రి కొడుకులు మైబయ్య, జనార్ధన్ లకు నాంపల్లి కోర్టు బెయ
Read Moreఅధిక ఫీజులను అరికట్టాలి...బీజేవైఎం కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్ లక్డీకపూల్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్
Read Moreట్విట్టర్ కొత్త ఫీచర్..గంట వరకు ఛాన్స్
ట్విట్టర్ సంస్థ మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. బ్లూ టిక్ కలిగిన యూజర్లు..తమ ట్వీట్లను పోస్ట్ చేసిన తర్వాత గంట వరకు వాటిని ఎడిట్ చేసేం
Read Moreస్వాగత తోరణంపై పురుగు మందు డబ్బాతో రైతు నిరసన
జగిత్యాల జిల్లాలో ఓ రైతు వినూత్నంగా నిరసన చేపట్టాడు. మల్లాపూర్ మండలం కొత్తదామరాజ్ పల్లిలో నారాయణ రెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో గ్రామంలోని
Read Moreగుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
వెరీ వెరీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాయి ఆయిల్ కంపెనీలు. ఏడాది కాలంలో స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లలో మళ్లీ కదలిక రాబోతుంది. ప్రస్తుతం ఉన్న ధరలను
Read More













