latest news
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ప్రత్యేక స్టాంప్, రూ. 75 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్ మరియు కొత్త రూ.75 నాణేలను ఆవిష్కరించారు. నూతనంగా ని
Read Moreఅన్ని రకాల వైద్య సేవలతో..ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోవంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో వందపడకల ఆసుపత్రి నిర్మాణాన
Read Moreకొత్త పార్లమెంట్.. పాత పార్లమెంట్ తేడా ఇదే..
దేశరాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలుత పార్లమెంట్ భవనంలో లోక్ సభ
Read Moreశ్రీవారి కొండ కిటకిట.. స్వామి దర్శనానికి 30 నుంచి 40 గంటలు
తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. గత నాలుగు రోజులుగా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. సమ్మర్ హాలిడేస్ తో పాటు.. వీకెండ్ కావడంతో శ్రీవారి దర
Read Moreపండుగలా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు: మంత్రి గంగుల
పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. మే 28వ తేదీ ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది
Read Moreఒక్కసారిగా మారిన వాతావరణం... హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భగభగలతో అల్లాడిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి సూర్యని వేడితో అల్లాడు
Read Moreస్క్రాప్ బ్యాచ్ మహానాడు సభ పెట్టుకున్నారు : కొడాలి నాని
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు , టీడీపీ నేతలపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ
Read Moreసినీ ఫక్కీలో భారీ మోసం.. రూ.15 లక్షలకు టోకరా
హైదారాబాద్ లోని బంజారాహిల్స్లో సినీ ఫక్కీలో భారీ మోసం జరిగింది. స్వచ్ఛంద సంస్థకు రూ.10కోట్ల విరాళం ఇప్పిస్తామంటూ.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు
Read Moreయూట్యూబ్లో కొత్త అప్డేట్.. ఆగకుండా అర నిమిషం యాడ్స్
యూట్యూబ్లో కొత్త అప్డేట్ వచ్చింది. కాకపోతే అది అందరికీ నచ్చకపోవచ్చు. చాలామందికి అది విసుగొచ్చే అప్డేట్ అనిపించొచ్చు. ఎందుకంటారా... ఆ అప్డేట్
Read Moreకార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సర్కార్ దవాఖానాలు : మంత్రి వేముల
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మే 28వ తేదీ ఆదివారం నిజ
Read Moreబైక్పై వెళ్తూ కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన ట్రాఫిక్ పోలీస్
వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రాజు అనే వ్యక్తి బైక్పైన వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలంకార్ జంక్షన్ వద్ద ఈ ఘటన చో
Read Moreపాస్వర్డ్ షేరింగ్.. ఫ్యామిలీకి మాత్రమే
మామూలుగా నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఉన్నవాళ్లు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్కి ఇలా తెలిసినవాళ్లెవరైనా పాస్వర్డ్ అడిగితే షేర్ చేస్తుంట
Read Moreమండలం చేయకపోతే ఎన్నికల బహిష్కరణ
జగదేవపూర్, వెలుగు: తిగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించకపోతే వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని మండల సాధన సమితి సభ్యులు హెచ్చరించారు. మండలం కోస
Read More













