latest news
మళ్లా కేసీఆరే సీఎం అయితడు..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
తొగుట (దౌల్తాబాద్), వెలుగు: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు
Read Moreఎక్కడ నుంచి పోటీ చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు..బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని, రానున్న రోజుల్లో ఈ విషయం పై క్లారిటీ వస్తుందని బీ
Read Moreఆయిల్పామ్ సాగుకు ఆసక్తి చూపని రైతులు.. టార్గెట్ 45 శాతమే పూర్తి
ఈ ఏడాదిలో 4,300 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యం బోరు, విద్యుత్&
Read Moreకేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి..బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్
ముథోల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు ముథోల్ నియోజకవర్గం బీజేపీ
Read Moreసౌలతుల్లేక ఇండ్లు ఆపిన్రు.. ఎంపిక జరిగినా పంపిణీ చెయ్యట్లే..
తాగునీరు, కరెంట్, రోడ్లు లేక పెండింగ్పెట్టిన ఎమ్మెల్యేలు సర్కార్ పై నమ్మకం లేక ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఫండ్స్ సరి
Read Moreఅభివృద్ధి పథంలో ఆదిలాబాద్.. ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరు
Read Moreరైల్వే అలైన్ మెంట్ మార్పునకు ఓకే
ఖమ్మం, వెలుగు: జిల్లా ప్రజలకు నష్టం లేకుండా సమూల మార్పుతో పాపటపల్లి, మిర్యాలగూడ రైలు మార్గం అలైన్ మెంట్ మార్పునకు కేంద్ర రైల్వే మంత్ర
Read Moreవడ్ల కొనుగోలులో మిల్లర్ల దోపిడీ.. రూ.250 కోట్ల మోసం
నిజామాబాద్, వెలుగు: రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించకుండా మిల్లర్లు రూ.వందల కోట్ల రైతుల ధనాన్ని లూటీ చేస్తున్నారు. కొనుగోలు సెంటర్ల నుం
Read Moreబీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా జ్యోతిరెడ్డి
ఆదిలాబాద్టౌన్, వెలుగు: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా చిలుకూరి జ్యోతి రెడ్డి ని నియమించినట్లు పార్టీ జిల్లా ఇన్ చార్జి అల్జాపూర్ శ్రీనివాస్ ప్
Read Moreఎంపీపీ డబ్బులు తీసుకుని మోసం చేశాడు
బోథ్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ తనకు పనులు ఇప్పిస్తానని ఆశ చూపి డబ్బులు తీసుకొని ముంచాడని అదే పార్టీకి చెందిన వైఎ
Read Moreపారాషూట్ లీడర్లకు టిక్కెట్ రాదు..మాజీ మంత్రి రాంచంద్రా రెడ్డి
ఆదిలాబాద్టౌన్, వెలుగు : కొత్తగా పార్టీలో చేరే పారాషూట్ లీడర్లకు ఆదిలాబాద్ టికెట్టు రాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడ
Read More17ఏళ్ల క్రితం కిడ్నాపైన మహిళ ఆచూకీ లభ్యం
దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్ల క్రితం అంటే 2006లో కిడ్నాప్కు గురైన ఓ మహిళ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మే 22 న, సీమాపురి పోలీస్ స్టేషన్ కు అందిన
Read Moreసెలబ్రిటీ రిసార్ట్ ఓనర్, మేనేజర్ అరెస్ట్
శామీర్ పేట, వెలుగు: విల్లా డెవలప్ చేసేందుకు భూమి ఇచ్చిన వ్యక్తిని బెదిరించిన సెలబ్రిటీ రిసార్ట్ ఓనర్, మేనేజర్ను శామీర్ పేట పోలీసులు అరెస్ట్చేశారు.
Read More













