V6 News

latest news

తెలంగాణలో కొత్త పార్టీ..రహస్యంగా మొదలైన కార్యాచరణ

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. గత కొంత కాలంగా తటస్థంగా ఉంటున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ

Read More

కేసీఆర్పై ప్రజల్లో వ్యతిరేకత.. ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు బుద్ది చెప్తరు

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో ఏ పార్టీకి భవిష్యత్ ఉందని అనుకుంటారో అందులో చేరతారని..ప్రజలకు

Read More

"పుష్ప" స్టైల్లో గంజాయి రవాణా..అయినా దొరికారు

పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగలను రవాణా చేసేందుకు అల్లు అర్జున్ ఎన్ని టెక్నిక్లు వాడాడో ప్రత్యకంగా చెప్పనక్కర లేదు.  అచ్చం అలాంటి  టెక్నిక్

Read More

ఎవరెస్ట్ శిఖరాన్నీ చెత్త కుప్పగా మార్చేశారు.. క్లీన్ అండ్ గ్రీన్ కు డిమాండ్

ఎవరెస్ట్ శిఖరం.. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం.. దీన్ని అధిరోహించటం అనేది పర్వాతాహరోణులకు ఓ ఛాలెంజ్. ఇటీవల కాలంలో చాలా మంది ఎవరెస్ట్ ఎక్కి.. తమ ఘనత చాటుక

Read More

 ఏడేళ్ల తర్వాత తల్లి ఒడికి చేరిన చిన్నారి

తప్పిపోయిన ఓ చిన్నారి ఏడేళ్ల తర్వత తల్లి ఒడికి చేరింది. వివరాల్లోకి వెళ్లితే.. డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా (తూర్పు గోదావరి జిల్లా) సఖినేటి పల్ల

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోండి : ఢిల్లీ మహిళా కమిషన్ కు కంప్లయింట్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో ప్రాణహాని ఉందని ఓ మహిళ నేషనల్ విమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సెజల్ అనే మహిళ

Read More

పెళ్లిలో డ్యాన్స్ చేస్తుండగా.... ఇండియన్ గ్యాంగ్ స్టర్ హతం

కెనడాలో భారత సంతతికి చెందిన గ్యాంగ్ స్టర్ హతమయ్యాడు. వాంకోవర్ సిటీలో  ఓ వివాహకు హాజరైన గ్యాంగ్ స్టర్  అమర్ ప్రీత్ సామ్రపై  గుర్తు తెలియ

Read More

జల్సాల కోసం బైకుల చోరీ.. ఘరానా దొంగల అరెస్ట్

హైదరాబాద్ లో ఘరానా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేస

Read More

120 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్‌

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మే 29వ తేదీ సోమవారం విజయనగరం నుంచి ముంబైకి కారులో గంజా

Read More

ఆరు అంతస్తుల అపార్ట్ మెంట్.. నిట్టనిలువునా కూలింది

అమెరికాలో ఓ భవనం పేకమేడలా కూలిపోయింది. తూర్పు అయోవా నగరంలో డావెన్ పోర్టులో మే28 ఆదివారం సాయంత్రం ఆరు అంతస్తుల అపార్ట్ మెంట్ కుప్పకూలింది. ఈ ప్రమాదం వల

Read More

ధరణి పేరుతో తెలంగాణలో కుట్ర జరిగింది : గద్దర్

ధరణి పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని తెలిపారు ప్రజా యుద్ధనౌక గద్దర్. మే 29వ తేదీ సోమవారం అలైన్మెంట్ మార్చాలని త్రిబుల్ ఆర్ బాధిత రైతులు యాదాద్ర

Read More

అధికారుల నిర్లక్ష్యం నశించాలి.. ప్రజావాణిలో వినూత్న నిరసన

జగిత్యాల జిల్లా ప్రజావాణిలో ఓ వృద్ధుడు వినూత్న నిరసన తెలిపాడు.  చెవుల మల్లయ్య అనే వ్యక్తి అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని  మెడలో బోర్డు

Read More

హీట్‌వేవ్ సీజన్.. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటితే.. శరీరంలో వచ్చే మార్పులివే

దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున, పాదరసం 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా

Read More