latest news

ఫారెస్ట్ సర్కార్​ భూములపై.. అక్రమార్కుల కన్ను

గుట్టల భూముల్లో బేస్‌‌మెంట్లు నిర్మించి అమ్మకాలు ధరణిలో తప్పు చూపిస్తున్న సర్వే నంబర్‌‌ సాయంతో నకిలీ పట్టాలు  తహసీల్దా

Read More

మే 28న పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్

ప్రారంభించనున్న ప్రధాని   ట్విట్టర్​లో ఉభయ సభల వీడియో పోస్టు   ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న అశోక చక్రాలు, హాల్స్ 

Read More

111 జీవో రద్దుపై పీసీసీ నిజనిర్ధారణ కమిటీ.. చైర్మన్​గా కోదండ రెడ్డి నియామకం

హైదరాబాద్, వెలుగు : జీవో 111 రద్దుపై పీసీసీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి సూచనల మేరకు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​

Read More

బార్డర్​ వెంట.. 400 గ్రామాల నిర్మాణానికి చైనా ప్లాన్

ఎల్ఏసీకి దగ్గర్లో ఇప్పటికే 250 ఇండ్లతో ఊర్లు  పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇండియన్ ఆర్మీ న్యూఢిల్లీ: చైనా పన్నిన మరో పన్

Read More

మంచం పట్టిన కన్నెపల్లి..ప్రైవేట్ ట్రీట్మెంట్ కు అధికారుల అడ్డు

ఊరంతా విషజ్వరాలతో జనాలు విలవిల పూర్తి స్థాయిలోఅందని సర్కారు వైద్యం ఇప్పటికే ఇద్దరి మృతి.. గ్రామస్తుల ఆందోళన మంచిర్యాల/చెన్నూర్, వెలుగు:&nb

Read More

ప్రభుత్వం ప్రకటించినా.. సర్పంచ్​లకు బిల్లులు రాలే

తమకు ఆర్డర్స్ లేవంటున్న డీపీవోలు 1,190 కోట్లు రిలీజ్ చేశామని ఇటీవల మంత్రుల వెల్లడి 9 నెలలుగా ఎస్ఎఫ్​సీ నిధులు కూడా ఇవ్వని సర్కార్​ బిల్లుల కో

Read More

నీతి ఆయోగ్ మీటింగ్​కు కేసీఆర్, కేజ్రీవాల్ దూరం

ఇయ్యాల హైదరాబాద్​లో ఇద్దరు సీఎంల భేటీ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్​పై కేసీఆర్​తో చర్చించనున్న కేజ్రీవాల్   నీతి ఆయోగ్ మీటింగ్, పార్లమెంట్ బ

Read More

వివేకా హత్య కేసులో సీఎం వైఎస్ జగన్ పేరు..జగన్కు ముందే తెలుసన్న సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన పేరును బయపెట్టింది.  ఈ కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కీలక ఆరోపణలు ఎదుర్కొంటుండగా..తాజాగా ఏపీ సీఎం &n

Read More

ఆంధ్రలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు రూ.1,166 కోట్ల రుణం

  ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అన్ని విధాల రంగం సిద్ధమవుతుంది. జగనన్న ప్రభుత్వం చేస్తున్న కృషికి ఫలితంగా  ఆంధ్రప్రదేశ్

Read More

అమూల్ లస్సీలో ఫంగస్.. ఇందులో నిజమెంత!

అమూల్‌ లస్సీ ప్యాక్‌లలో ఫంగస్ ఉందా...ఇది నిజమేనా..అంటే వీడియో చూస్తే మాత్రం నిజమే అనిపిస్తోంది.  అమూల్‌ లస్సీ ప్యాక్‌లలో ఫంగస

Read More

మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్కు ప్రమాదం..

ములుగు జిల్లా ఏటూరునాగారంలో మంత్రి సత్యవతి  పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఏటూరునాగారంలో మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ ..ఓ బొలెరో వాహనాన్ని ఢీక

Read More

16 ఫ్యూన్ ఉద్యోగాలు.. 1779 మంది పీజీ, ఎంఫిల్ అభ్యర్థులు దరఖాస్తు

సర్కారీ కొలువులంటే జనాలు ఏమీ ఆలోచించడం లేదు.  ఎంత ఉన్నతస్థాయి  చదువు చదివినా చపరాసీ ఉద్యోగాలకు నిరుద్యోగులు ఎగబడుతున్నారు.  తాజాగా మధ్య

Read More

2 కిలో గంజాయి స్వాధీనం... యువకులు అరెస్ట్

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి 2 కిలోల గంజాయిని స్వాధ

Read More