హైదరాబాద్, వెలుగు : జీవో 111 రద్దుపై పీసీసీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచనల మేరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం కమిటీని వేశారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డిని చైర్మన్గా నియమించారు. సభ్యులుగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి, రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి, పీసీసీ జనరల్సెక్రటరీ జ్ఞానేశ్వర్, ఆర్థిక వేత్త లుబ్నా సార్వత్, సేవ్అర్బన్ లేక్స్(సోల్) ఫౌండర్ కన్వీనర్ జస్వీన్ జైరథ్లను నియమించారు. కాగా, ఈ కమిటీ శుక్రవారం గాంధీభవన్లో తొలి సమావేశాన్ని నిర్వహించింది. 111 జీవోను ఎత్తేయడం వల్ల జంట జలాశయాలకు నష్టం జరుగుతుందని కోదండ రెడ్డి అన్నారు. పర్యావరణ వేత్తలు, అన్ని వర్గాల వారితో సమావేశమై లోతు గా అధ్యయనం చేస్తామని, సమగ్ర నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.
111 జీవో రద్దుపై పీసీసీ నిజనిర్ధారణ కమిటీ.. చైర్మన్గా కోదండ రెడ్డి నియామకం
- తెలంగాణం
- May 27, 2023
లేటెస్ట్
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!