latest news

ఇళ్లను దోచేసే దొంగ అరెస్ట్.. 16 తులాల బంగారం స్వాధీనం

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో అంతరాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న గంగాధర్ అనే గజ దొంగను&nb

Read More

ట్రాఫిక్​ చలాన్లు కట్టాలని పోలీసుల వేధింపులు..మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(52) వరంగ

Read More

రూ. 2 వేల నోటు ఇస్తే.. రూ.500 పెట్రోల్ కొట్టించుకోవాలట

రూ. 2,000 నోటును బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ప్రజలు 2 వేల నోటును మార్చుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు.

Read More

గంటలో 40 వేల పానీపూరీలు.. యువ ఇంజినీర్ అద్భుతం

అహ్మదాబాద్‌కు చెందిన ఆకాష్ గజ్జర్ అనే ఇంజనీర్ పరిశుభ్రమైన పానీ పూరీలను తయారు చేసే యంత్రాన్ని అభివృద్ధి చేశారు. అవును, మీరు చదివింది నిజమే. కొంతమం

Read More

175 ఏళ్లుగా చేప మందు పంపిణీ: మంత్రి తలసాని

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా చేప మందు ప్రసాదం పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Read More

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై వివాదం.. గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న వేళ..తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం అంశంతో మ

Read More

ఇండిగో ఫ్లైట్ను ఢీకొట్టిన పక్షి..తప్పిన పెను ప్రమాదం

కర్ణాటకలోని మంగళూరు ఎయిర్ పోర్టులో  ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. దుబాయ్ వెళ్తున్న  ఇండిగో విమానం  టేకాఫ్ అవుతుండగా ఓ పక్షి

Read More

తెలంగాణ ఎంసెట్ లో ఆంధ్రోళ్ల హవా..టాప్ 10లో 8 ర్యాంకులు వాళ్లకే

 తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రోళ్ల హవా కొనసాగింది. తొలి పది ర్యాంకుల్లో ఎనిమిదింటిని ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టీ

Read More

కిడ్నీలో రాళ్ల నివారణకు కొబ్బరి నీళ్లు

కిడ్నీలను శుభ్రం చేయడానికి కొబ్బరి నీళ్లను మించిన ఆప్షన్ లేదు. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచాలనుకుంటే, క్రమం తప్పకుండా కొబ్బరి నీటిని తాగాలని సైన్స్

Read More

బండ్లగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం : బైక్స్ నుజ్జునుజ్జు, ప్రాణాలతో బయటపడిన విలేకరులు

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని షాదాన్ కాలేజ్ సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన బస్సు రోడ్డుకు పక

Read More

గ్రూప్ 1 ప్రిలిమ్స్ యథాతదం.. పరీక్షను వాయిదా వేయలేమన్న హైకోర్టు

 గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప‌రీక్షను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది.  జూన్‌ 11న జరిగే  గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను వ

Read More

అమూల్ Vs అవిన్ : తమిళనాడులో పాల వివాదం ఏంటీ

తమిళనాడులో పాలసేకరణ అంశం రచ్చకెక్కింది. తమిళనాడులో అమూల్ వర్సెస్ ఆవిన్ అన్న చందంగా మారింది.  తమిళనాడు రాష్ట్ర సహకార సంస్థ అయిన ఆవిన్ పాల సమాఖ్య న

Read More

30 మంది చిన్నారులపై అత్యాచారం.. సీరియల్ కిల్లర్‌కు జీవిత ఖైదు

ఢిల్లీలోని సైకోపాత్ కిల్లర్ రవీంద్ర కుమార్‌కు దేశ రాజధానిలోని రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. మైనర్ బాలికలను హత్య చేసి అత్యాచారానికి పాల్పడ్

Read More